logo

ఊరూవాడా త్రివర్ణ శోభితం

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా 75వ స్వాతంత్య్ర దిన వేడుకలను పురస్కరించుకుని ఆదివారం గ్రామగ్రామాన ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేశారు. వాడవాడలా ప్రదర్శనలు చేశారు. వందేమాతరం నినాదాలు మార్మోగాయి. ఆగస్టు 15 వేడుకలకు హిందూపురం, మడకశిర, పెనుకొండ నియోజకవర్గాల్లోని అన్ని పట్టణాలు, గ్రామాలు

Published : 15 Aug 2022 05:22 IST

హిందూపురం గాంధీ సర్కిల్‌లో..  

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా 75వ స్వాతంత్య్ర దిన వేడుకలను పురస్కరించుకుని ఆదివారం గ్రామగ్రామాన ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేశారు. వాడవాడలా ప్రదర్శనలు చేశారు. వందేమాతరం నినాదాలు మార్మోగాయి. ఆగస్టు 15 వేడుకలకు హిందూపురం, మడకశిర, పెనుకొండ నియోజకవర్గాల్లోని అన్ని పట్టణాలు, గ్రామాలు ముస్తాబయ్యాయి. అన్ని కార్యాలయాలు శోభాయమానంగా తీర్చిదిద్దారు. కూడళ్లలో మహానీయుల విగ్రహాల వద్ద విద్యుత్తు స్తంభాలకు త్రివర్ణ పతాక రంగులు విరజిమ్మేలా  దీపాలను ఏర్పాటు చేశారు.

రొళ్ల: అంబేడ్కర్‌ గురుకుల పాఠశాల విద్యార్థులు ఇలా..

సోమందేపల్లి విజ్ఞాన్‌ ఉన్నత పాఠశాలలో..

-న్యూస్‌టుడే బృందం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు