అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు
దసరా పండగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల నుంచి టికెట్ ధరకు మించి ఎక్కువ ఛార్జీ వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రవాణాశాఖ ఉప కమిషనర్ శివరామ ప్రసాద్ కాంట్రాక్టు క్యారేజీ బస్సు యజమానులను హెచ్చరించారు.
మాట్లాడుతున్న డీటీసీ శివరామప్రసాద్
అరవిందనగర్(అనంతపురం): దసరా పండగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల నుంచి టికెట్ ధరకు మించి ఎక్కువ ఛార్జీ వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రవాణాశాఖ ఉప కమిషనర్ శివరామ ప్రసాద్ కాంట్రాక్టు క్యారేజీ బస్సు యజమానులను హెచ్చరించారు. అనంతపురంలోని రవాణాశాఖ ప్రధాన కార్యాలయంలో శనివారం డీటీసీ మాట్లాడుతూ సీసీ బస్సులో ప్రయాణికుల లగేజీని మాత్రమే అనుమతించాలని, ఇతరత్రా వాణిజ్య సామగ్రిని తరలించకూడదని పేర్కొన్నారు. అలా చేస్తే బస్సు సీజ్ చేసి, అపరాధరుసుం విధిస్తామని చెప్పారు. కాంట్రాక్టు క్యారేజీ బస్సులపై ఈనెల 6వరకు తనిఖీలు చేస్తామని, నిబంధనలు పాటించని బస్సులు సీజ్ చేస్తామని పేర్కొన్నారు.
హై సెక్యూరిటీ నంబరు ప్లేట్ తప్పనిసరి
ప్రతి వాహనదారుడు తమ వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ విధిగా అమర్చుకోవాలని డీటీసీ సూచించారు. జిల్లాలో ఇప్పటికీ పన్ను చెల్లించకుండా 11,656 వాహనాలు తిరుగుతున్నాయని గుర్తించామని తెలిపారు.
ఆటోమేటెడ్ సేఫ్టీ డ్రైవింగ్ టెస్ట్ సిద్ధం
అనంతపురంలోని ప్రధాన కార్యాలయం ఆవరణలో నూతనంగా నిర్మించిన ఆటోమేటెడ్ సేఫ్టీ డ్రైవింగ్ టెస్ట్ సోమవారం నుంచి 15 రోజులు ట్రయల్ రన్ నిర్వహించనున్నామని డీటీసీ శివరామ ప్రసాద్ తెలిపారు. మోటారు వాహన తనిఖీ అధికారులు, దళారీల ప్రమేయం లేని విధంగా కంప్యూటరైజ్డ్ సిస్టంతో చోదక అనుమతి మంజూరు చేసే విధానం అందుబాటులోకి రానుందన్నారు. కేవలం 10 సెకన్లలో డ్రైవింగ్ టెస్ట్లో పాసయ్యారా లేదా అనేది అభ్యర్థి సెల్ఫోనుకు సమాచారం అందుతుందన్నారు. విలేకరుల సమావేశంలో మోటారు వాహన తనిఖీ అధికారులు రమణారెడ్డి, అతిఖానాజ్, సునీత పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైకో పాలనలో సర్వం నష్టం
[ 20-04-2024]
‘నాకు అనంతపురం కొత్త కాదు, రాయదుర్గమూ కొత్త కాదు, ఎన్నికల్లో మీ అందరిలో చైతన్యం తీసుకురావాలని, ఐదేళ్లు ఒక సైకో పరిపాలనలో మీరేం నష్టపోయారో చెప్పడానికి వచ్చాను. నా జీవితంలో ఎప్పుడూ చూడని స్పందన చూస్తున్నాను. ఇది రాష్ట్రానికి శుభసూచికం.’ అని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. -
కరెంటు బిల్లు చూస్తేనే షాక్!
[ 20-04-2024]
విద్యుత్తు బిల్లులను చూసి వినియోగదారులు జడుసుకుంటున్నారు. దొడ్డిదారిన వైకాపా ప్రభుత్వం అదనపు భారం మోపడంపై మండిపడుతున్నారు. -
అనంత ప్రాజెక్టులపై కాస్త కనికరమైనా లేదా?
[ 20-04-2024]
అసలే కరవు జిల్లా. నీటి వనరులను ఒడిసి పట్టుకోవడం అనేది ఇక్కడ చాలా కీలకం. -
ట్రాఫిక్ పద్మవ్యూహం.. అభిమన్యుడూ ఛేదించలేడు
[ 20-04-2024]
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ మొత్తంలో చలాన్లు వేస్తున్న వైకాపా ప్రభుత్వం తన కర్తవ్యాన్ని మాత్రం పూర్తిగా విస్మరించింది. -
పుంజుకున్న నామినేషన్లు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియ పుంజుకుంది. -
పురంలో బాలయ్య ర్యాలీ
[ 20-04-2024]
ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ స్థానానికి శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా సాయంత్రం పట్టణంలో చేపట్టిన ర్యాలీకి తెదేపా, భాజపా, జనసేన శ్రేణులు భారీగా తరలిరావచ్చారు. -
వైకాపా పాలనలో గార్మెంట్స్ పరిశ్రమ కుదేలు
[ 20-04-2024]
ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాయదుర్గం పట్టణం గార్మెంట్స్ పరిశ్రమకు ప్రసిద్ధి.. ఏటా కోట్లలో వ్యాపారం జరిగేది. -
అరాచక పాలనను సాగనంపేందుకు సిద్ధం
[ 20-04-2024]
వైకాపా అరాచక పాలనకు రాష్ట్ర ప్రజలు త్వరలోనే చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
[ 20-04-2024]
ఎన్నికల్లో తనకు అవకాశం కల్పిస్తే మున్సిపాలిటీ అభివృద్ధితోపాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. -
శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కరిస్తా
[ 20-04-2024]
రుద్రంపేట పంచాయతీ చంద్రబాబు కొట్టాల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుపాటిప్రసాద్ హామీ ఇచ్చారు. -
అధికారంలోకి వచ్చేది తెదేపానే
[ 20-04-2024]
తెదేపా శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేసింది. భానుడు సెగలు కక్కుతున్నా లెక్కచేయకుండా వేలాదిమంది కార్యకర్తలు తెదేపా జెండాలను చేతపట్టుకొని భారీగా ర్యాలీ నిర్వహించారు. -
ప్రజాగళం.. పోటెత్తిన జనం
[ 20-04-2024]
కణేకల్లులో శుక్రవారం జరిగిన తెదేపా అధినేత చంద్రబాబు ప్రజాగళం సభకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు. -
పక్కాగా అభ్యర్థుల ఖర్చు లెక్కింపు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రోజువారి ఖర్చులను పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్/డీఈఓ డాక్టర్ వినోద్కుమార్, పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల వ్యయ పరిశీలకులు విలాస్ వి.షిండే, నితిన్ అగర్వాల్, రాందాస్ టి.కాలే పేర్కొన్నారు. -
జడ్జికి సత్కారం
[ 20-04-2024]
స్థానిక సీనియర్ సివిల్ జడ్జి ఎం.శంకరరావు బదిలీపై అనంతపురం వెళుతుండగా శుక్రవారం న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఆయనను సత్కరించారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
-
నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచించే నేత చంద్రబాబు : పవన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
-
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
-
దుర్గారావును చూపించాలంటూ ఆందోళన.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత