logo

మహిషాసురమర్దిని.. దుష్టసంహారిణి!

దసరా శరన్నవరాత్రుల సందర్భంగా జగన్మాత మహిషాసుమర్దినిగా భక్తులకు దర్శనమిచ్చారు. శక్తి స్వరూపిణి, త్రైలోక్య సంచారిణి, జగన్మాతను భక్తులు భక్తిశ్రద్ధలతో పూజించారు. సోమవారం జిల్లాలోని అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.

Published : 04 Oct 2022 02:35 IST

అనంత పాతూరులో మహిషాసురమర్దినిగా..

న్యూస్‌టుడే, అనంత సాంస్కృతికం: దసరా శరన్నవరాత్రుల సందర్భంగా జగన్మాత మహిషాసుమర్దినిగా భక్తులకు దర్శనమిచ్చారు. శక్తి స్వరూపిణి, త్రైలోక్య సంచారిణి, జగన్మాతను భక్తులు భక్తిశ్రద్ధలతో పూజించారు. సోమవారం జిల్లాలోని అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.

కొత్తూరులో కనకదుర్గ, శార్వరీ, భవానిదేవి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని