logo

భక్తి శ్రద్ధలతో దసరా మహోత్సవం

పట్టణంలోని శాంతి నగర్‌లో వెలసిన బన్నీ మహంకాళి అమ్మవారి ఆలయంలో విజయదశమి సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated : 05 Oct 2022 15:29 IST

రాయదుర్గం పట్టణం : పట్టణంలోని శాంతి నగర్‌లో వెలసిన బన్నీ మహంకాళి అమ్మవారి ఆలయంలో విజయదశమి సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు తెల్లవారుజాము నుంచే జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. పట్టణంలో ప్రధాన అమ్మవారి దేవాలయంగా పేరుగాంచిన మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని