logo

వైభవం.. వాసవీమాత నగరోత్సవం

శరన్నవరాత్రుల ముగింపు ఉత్సవాలను పురస్కరించుకుని పట్టణంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో బుధవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలంకరణ చేశారు.

Published : 07 Oct 2022 04:42 IST

ఉత్సవ విగ్రహ ఊరేగింపులో భక్తులు

హిందూపురం సాంస్కృతికం: శరన్నవరాత్రుల ముగింపు ఉత్సవాలను పురస్కరించుకుని పట్టణంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో బుధవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలంకరణ చేశారు. అనంతరం అలంకరించిన పూలరథంలో వాసవీమాత ఉత్సవ విగ్రహాన్ని ఉంచి భక్తులు ‘పుర’ వీధుల గుండా నగరోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భారీ ఎత్తున అన్నదానం చేశారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జేపీˆకే రాము, కార్యదర్శి కేపీˆ శ్రీకాంత్‌, యువజన సంఘం అధ్యక్షులు ఎన్‌.ఆర్‌.రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని