Super Star Krishna: సూపర్ స్టార్ పై అనంత అభిమానం
సూపర్స్టార్ కృష్ణ తమ కుటుంబానికి ఆపద్బాంధవుడని కృష్ణ సేన అభిమాన సంఘం అధ్యక్షుడు గౌరీశంకర్ తెలిపారు. తన కూతురు మంజుల కడుపులో కణతితో బాధ పడుతుండగా గతేడాది కృష్ణ ఆపరేషన్ చేయించినట్లు చెప్పారు.
నంబులపూలకుంట వద్ద సినిమా షూటింగ్లో..
న్యూస్టుడే బృందం: సూపర్స్టార్ కృష్ణకు ఉమ్మడి అనంత జిల్లాతో అనుబంధం ఉంది. 1976లో అప్పటి నీలిమ టాకీసులో పాడిపంటలు చిత్ర ప్రదర్శన సమయంలో ఆయన అనంత నగరానికి వచ్చారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరఫున అనంతపురం, హిందూపురం, కదిరి, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో ప్రచారం చేశారు.
* 1980-90లో పలుమార్లు కృష్ణ ధర్మవరం వచ్చి వెళ్లారు. ఇక్కడి ఫైనాన్షియర్లు చిత్రనిర్మాణ సంస్థలకు ఫైనాన్స్ చేసేవారు. భారీ బడ్జెట్లో పలు చిత్రాలను కృష్ణ నిర్మించారు.
* 1997లో ఎన్.శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఎన్కౌంటర్ సినిమా షూటింగ్ నంబులపూలకుంట మండలం గూటిబైలు ఈశ్వర్మలై అడవుల్లో జరిగింది. ప్రపంచ ప్రసిద్ధిచెందిన తిమ్మమ్మ మర్రిమాను వద్ద విడిది చేశారు.
* సూపర్ స్టార్ పుట్టిన రోజు వేడుకలను ఏటా ఊటీలో అభిమానుల మధ్య జరుపుకొనేవారు. ఆ వేడుకల్లో 32 ఏళ్లు పాల్గొన్నట్లు కృష్ణసేన అనంతపురం జిల్లా గౌరవాధ్యక్షుడు చుంచుల నగేష్ తెలిపారు.
45 ఏళ్ల కిందట గుంతకల్లులో పాడిపంటలు సినిమా అర్ధశతదినోత్సవంలో కృష్ణ, విజయనిర్మల
ఆ కుటుంబానికి ఆపద్బాంధవుడు
రాయదుర్గం: సూపర్స్టార్ కృష్ణ తమ కుటుంబానికి ఆపద్బాంధవుడని కృష్ణ సేన అభిమాన సంఘం అధ్యక్షుడు గౌరీశంకర్ తెలిపారు. తన కూతురు మంజుల కడుపులో కణతితో బాధ పడుతుండగా గతేడాది కృష్ణ ఆపరేషన్ చేయించినట్లు చెప్పారు. రెండో కూతురు సంధ్య పెళ్లికి ఆర్థిక సహాయం చేశారని, మరో కూతురు మధుమేహ వ్యాధితో బాధ పడుతుంటే అప్పట్లో చికిత్సలకు మందులు పంపేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన సేవలకు గుర్తుగా తన సంతానానికి కృష్ణ, మహేష్, మంజుల, సుధీర్బాబు పేర్లు పెట్టినట్లు గౌరీశంకర్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు-నేడు జగన్మాయ
[ 19-04-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రగతి పనులను అటకెక్కించారు. నాడు-నేడు పథకం కింద బడులను ఎంపిక చేశారే తప్ప అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి తగిన నిధులు కేటాయించడం లేదు. -
నామినేషన్ల పర్వం ఆరంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరం ఆరంభమైంది. కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం మొదలైంది. -
తండ్రి ఆశయాన్నీ నెరవేర్చలేని జగన్: షర్మిల
[ 19-04-2024]
‘‘హంద్రీనీవా పథకాన్ని పూర్తి చేసి అనంత జిల్లా రైతులకు లక్ష ఎకరాలకు సాగు నీరివ్వాలన్నది దివంగత సీఎం వైఎస్సార్ లక్ష్యం. -
నిర్లక్ష్యపు జాడలో.. నీరెరగని కాలువలు
[ 19-04-2024]
కాలువల్లో నీరు పారినపుడే వ్యవసాయం ఆశాజనకంగా ఉంటుంది. అనంతపురం జిల్లాలో వ్యవసాయానికి కాలువలే ఆయువుపట్టు. -
నేడు బాలకృష్ణ నామినేషన్ పత్రాల దాఖలు
[ 19-04-2024]
హిందూపురం అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరలు శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. -
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రమాదకరం
[ 19-04-2024]
ఈ నెల 16వ తేదీన ముదిగుబ్బ మండలంలోని మలకవేములక్రాస్లో మిద్దెపై ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు 11కేవీ విద్యుత్తు తీగలు తగలడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. -
విశ్రాంత ఉద్యోగుల పాలిట జగనాసురుడు
[ 19-04-2024]
సుమారు 35 ఏళ్ల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు జగన్ సర్కారు పగలే చుక్కలు చూపిస్తోంది. -
జగన్ పాలనలో అన్నీ కోతలే
[ 19-04-2024]
యువతను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన వైకాపా చివరకు.. ఆ వర్గానికే షాకిచ్చింది. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నామపత్రాల ప్రక్రియ ప్రారంభమైంది. -
నేడు కణేకల్లులో చంద్రబాబు సభ
[ 19-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం అనంతపురం జిల్లా కణేకల్లుకు రానున్నారు. -
రైతులను విస్మరించిన వైకాపా ప్రభుత్వం
[ 19-04-2024]
రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో రైతులను పూర్తిగా విస్మరించిందని తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. -
గ్రామాల అభివృద్ధికే రాజకీయాల్లోకి.. : అమిలినేని
[ 19-04-2024]
గ్రామాల అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చానని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు స్పష్టం చేశారు. -
కోడ్ ఉల్లంఘించి ఫ్లెక్సీల ఏర్పాటు
[ 19-04-2024]
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధికార పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
గొర్రెల యజమానులతో రెవెన్యూ అధికారి డబ్బుల డిమాండ్
[ 19-04-2024]
గొర్రెల యాజమానుల నుంచి ఓ రెవెన్యూ అధికారి డబ్బులు డిమాండ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
తాడిపత్రిలో భగ్గుమన్న భానుడు
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని తాడిపత్రిలో గురువారం అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు
-
వైకాపాకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్టే: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ