డిప్లొమా ఇంజినీర్ల సంఘం కార్యవర్గం ఎంపిక
ఏపీ ప్రభుత్వ డిప్లొమా ఇంజినీర్ల సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేసుకున్నారు.
నాయకులను అభినందిస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రమూర్తి
అనంతపురం(శ్రీనివాస్నగర్), న్యూస్టుడే: ఏపీ ప్రభుత్వ డిప్లొమా ఇంజినీర్ల సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేసుకున్నారు. గురువారం అనంత హెచ్చెల్సీ కాలనీలోని సంఘం కార్యాలయంలో ఇంజినీర్ల సమావేశం జరిగింది. సమావేశానికి డిప్లొమా ఇంజినీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలు అంశాలపై చర్చించిన అనంతరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. అధ్యక్షుడిగా ఎస్.జనార్దన్, గౌరవ అధ్యక్షుడిగా సి.పక్కీరప్ప, కార్యదర్శిగా జి.వి.రమణారెడ్డి, కోశాధికారిగా పి.శివరామకృష్ణ, ఉపాధ్యక్షులుగా కె.పి.చంద్రమోహన్, ఎ.గురుప్రసాద్, సహాయ కార్యదర్శులుగా కె.సుబ్రహ్మణ్యం, ఆర్.నాగేశ్వర్రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా టి.వి.రమణారెడ్డి, కె.ప్రసన్నకుమార్, ఆర్.చంద్రప్రకాష్, టి.శ్రీనివాసులు, టి.వెంకటరమణ, బి.ఆదెమ్మ, ఎస్.బాల రంగారెడ్డి, జి.సురేష్బాబు ఎంపికయ్యారు. నూతన కార్యవర్గం రెండేళ్లపాటు పని చేస్తుంది. కొత్త కమిటీని రాష్ట్ర అధ్యక్షుడు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైద్యమో.. జగనన్నా
[ 17-04-2024]
మండలంలోని శ్రీరంగాపురం గ్రామ సమీపంలో ఏడేళ్ల కిందట ఆరు పడకలతో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించారు -
పంచాయతీలపై జగన్ పగ
[ 17-04-2024]
ఒకప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులు, ఇతర పన్నుల ఆదాయంతో పంచాయతీలు కళకళలాడేవి. సర్పంచులు స్వతంత్రంగా ఆలోచించి నిధుల్ని అభివృద్ధి పనులకు వ్యయం చేసేవారు. -
సొంత నిధులు వెచ్చించినా అందని బిల్లులు
[ 17-04-2024]
సొమ్ము ఒకరిది.. సోకు మరొకరిది అన్న సామెతకు నిలువెత్తు నిదర్శనం పంచాయతీలు. కేంద్రం గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం ఎంచక్కా వాడేసుకుని పబ్బం గడిపింది. -
శిక్షణ లేకుండానే సివిల్స్లో 480వ ర్యాంకు
[ 17-04-2024]
ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన యూపీఎస్సీ ఫలితాల్లో గుంతకల్లుకు చెందిన ధనుశ్ జాతీయ స్థాయిలో 480వ ర్యాంకుతో సత్తా చాటాడు -
పోస్టల్ బ్యాలెట్ భాగోతంపై గందరగోళం
[ 17-04-2024]
-
నలుగురు వాలంటీర్ల తొలగింపు
[ 17-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన నలుగురు గ్రామ/వార్డు వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు. -
ఉన్నది అభివృద్ధికి దూరం..కొత్తది నిరుపయోగం
[ 17-04-2024]
అనంతపురం నగరంలో పాతూరు కూరగాయల మార్కెట్ ఎప్పటి నుంచో అభివృద్ధికి దూరంగా ఉంది. ఇప్పటికి ఇక్కడ వ్యాపారులకు, వినియోగదారులకు సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఎండకు, వానకు పరదాలే రక్షణగా వ్యాపారాలు చేసుకునే పరిస్థితి. -
రాష్ట్ర ప్రయోజనాలకే కూటమి: సునీత
[ 17-04-2024]
వచ్చే ఎన్నికల్లో జగన్కు ఓటమి తప్పదని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. మంగళవారం అనంతపురం క్యాంపు కార్యాలయంలో రాప్తాడు నియోజకవర్గ నేతలతో విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు -
‘మాటలు మార్చే ఊసరవెల్లి జగన్’
[ 17-04-2024]
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ ఊసరవెల్లిలా మాటలు మారుస్తూ, ప్రజలను మోసం చేస్తున్నారని బహుజన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గురునాథం ధ్వజమెత్తారు. -
వైవీయూలో పీజీ విద్యార్థిని బలవన్మరణం
[ 17-04-2024]
రంజాన్ పండగకు ఇంటికొచ్చిన విద్యార్థిని తిరిగి కళాశాలకు వెళ్లిన మరుసటి రోజే వసతి గృహంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన యోగి వేమన విశ్వవిద్యాలయంలో చోటు చేసుకుంది. -
రూ.5 కోసం ప్రయాణికుడి దారుణహత్య
[ 17-04-2024]
ధర్మవరంలోని రైల్వేస్టేషన్ మార్గం కొత్తపేట కూడలి వద్ద ప్రయాణికుడు శ్రీనివాసరెడ్డి (58)తో ఆటో డ్రైవర్ లోకేంద్ర, అతని స్నేహితుడు విష్ణు ఆటో ఛార్జి రూ.5ల విషయమై గొడవపడి అతన్ని కర్ర, రాళ్లతో కొట్టి హత్య చేశారు. -
జనవరిలో బటన్ నొక్కినా..జమకాని ఆసరా నిధులు
[ 17-04-2024]
ప్రభుత్వం డ్వాక్రా సంఘాల సభ్యులకు అందిస్తున్న నాలుగో విడత ఆసరా పథకం నగదు ఇంతవరకూ తమ ఖాతాలకు జమ కాలేదని డ్వాక్రా సంఘాల మహిళలు మంగళవారం వెలుగు కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు -
గుట్టుగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు
[ 17-04-2024]
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించేలా నిర్ణయాలు తీసుకోబోం.. మాది రైతు ప్రభుత్వం అంటూ నిత్యం గొప్పలు చెప్పే జగన్ ప్రభుత్వం.. కర్షకులను మభ్యపెడుతూ కష్టాలలోకి నెడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే: సీఎం రేవంత్రెడ్డి
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
-
ఇంటినే చక్కదిద్దలేరు.. ఇక రాష్ట్రాన్ని ఎలా?: అనురాగ్ ఠాకూర్
-
బందరుకు ఏం చేశారో చెప్పే ధైర్యం నీతుల నానికి ఉందా?: చంద్రబాబు
-
గుజరాత్ను వణికించిన దిల్లీ
-
దేశ సరిహద్దులు పూర్తిగా సురక్షితమే: రాజ్నాథ్ సింగ్