గ్రేడ్ 2 మున్సిపాలిటీగా పుట్టపర్తి
శ్రీసత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తి నగర పంచాయతీ నుంచి గ్రేడ్2 మున్సిపాలిటీగా అవతరించింది. చిత్రావతినది ఒడ్డున కొండకోనల్లోని కుగ్రామమైన గొల్లపల్లి.. నేడు జిల్లా కేంద్రంగా ఏర్పడింది.
పుట్టపర్తి, న్యూస్టుడే: శ్రీసత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తి నగర పంచాయతీ నుంచి గ్రేడ్2 మున్సిపాలిటీగా అవతరించింది. చిత్రావతినది ఒడ్డున కొండకోనల్లోని కుగ్రామమైన గొల్లపల్లి.. నేడు జిల్లా కేంద్రంగా ఏర్పడింది. కనీసం రహదారి తాగునీటి సౌకర్యం లేని పుట్టపర్తి ప్రపంచ పటంలో విశిష్ఠస్థానం చాటుకుంది. అంచలంచెలుగా పుట్టపర్తి పంచాయతీలోకి ఎనుములపల్లి, బ్రహ్మణపల్లి, బీడుపల్లి, బడేనాయక్తండా పంచాయతీలు విలీనం చేసి.. 2006లో మేజర్ పంచాయతీగా ఏర్పడింది. 2011లో నగర పంచాయతీగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2014లో ప్రథమంగా నగర పంచాయతీ ఎన్నికలు జరిగాయి.
శ్రీసత్యసాయి జిల్లాగా గతేడాది ఏప్రిల్ 4న ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో పుట్టపర్తి నగర పంచాయతీని గ్రేడ్2 మున్సిపాలిటీగా చేస్తూ గురువారం ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 2011 లెక్కల ప్రకారం 31,610 మంది జనాభా, 59.77 కిలోమీటర్ల విస్తీర్ణంలో 518 చదరపు కిలోమీటర్ల జనసాంద్రతగా పుట్టపర్తి నగర పంచాయతీగా ఏర్పాటైంది. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం 40 వేలు మంది ఉండటం, పుట్టపర్తి నగర పంచాయతీ సంవత్సర ఆదాయం రూ.4.47 కోట్లు వస్తోంది దేశ, విదేశీ భక్తులు ప్రతి ఏటా ఆరు లక్షల మంది పుట్టపర్తికి సత్యసాయి మహాసమాధి దర్శనార్థం వస్తుంటారు. గ్రేడ్2 మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని 2022 నవంబరులో కౌన్సిల్ సమావేశంలో పాలకవర్గ సభ్యులు తీర్మానం చేసి పంపారు. జిల్లా కేంద్రంగా ఏర్పడినందున అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని, మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తూ.. ఏపీ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ది శాఖ జీవో నెంబర్ 18 జీవో జారీ చేసింది. పుట్టపర్తి మున్సిపాలిటీగా ఏర్పాటు వల్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు వస్తాయి. అయితే ప్రజలపై పన్నుల భారం పడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడో రోజు జోరుగా నామినేషన్లు
[ 25-04-2024]
ప్రధాన పార్టీలైన తెదేపా, కాంగ్రెస్, వైకాపా, బీఎస్పీ తదితర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు బుధవారం జోరుగా నామినేషన్ వేశారు. -
విధేయతకు తెదేపా పట్టం
[ 25-04-2024]
అనంతపురం జిల్లా తెదేపా అధ్యక్షుడిగా జి.వెంకట శివుడు యాదవ్ నియమించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. -
నిర్మించలేదు.. నిర్వహణ చేతకాదు
[ 25-04-2024]
కల్లబొల్లి మాటలు చెప్పడం తప్ప జగన్ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో రైతులకు ఉపయోగపడే పని ఒక్కటీ చేయలేదు. తాను నిర్మించలేదు.. -
అనంత నగరం.. పసుపుమయం
[ 25-04-2024]
అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ నామినేషన్ సందర్భంగా బుధవారం అనంతపురం అర్బన్ క్యాంపు కార్యాలయానికి ఉదయం 8 గంటలకే -
వంతెన నిర్మాణాన్ని విస్మరించిన జగన్ సర్కార్
[ 25-04-2024]
వైకాపా పాలనలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించదు. తెదేపా హయాంలో తలపెట్టిన పనుల్ని ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వం పక్కనపెట్టేసింది. ఉరవకొండ మండలం కైకుంట్ల నుంచి వై.రాంపురం మార్గంలో హంద్రీనీవా -
వైకాపా అసమర్థ అభ్యర్థిని ఓడిస్తేనే అభివృద్ధి: కేశవ్
[ 25-04-2024]
ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు, బెళుగుప్ప, న్యూస్టుడే: వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి అసమర్థుడని, ఆయన్ను ఈ ఎన్నికల్లో ఓడిస్తేనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం అవుతుందని తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఉద్ఘాటించారు. -
ఐదేళ్ల పాలన చూశాం.. మళ్లీ తప్పు చేయొద్దు
[ 25-04-2024]
పేరూరు డ్యాంకు నీరు తెచ్చాం, బంగారు గనులను తెరిపించి ఉద్యోగాలు కల్పించాం.. అంటూ ప్రకాశ్రెడ్డి అన్ని అబద్ధాలే చెబుతారని మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు. -
రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి : కాలవ
[ 25-04-2024]
రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. బుధవారం మధ్యాహ్నం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
పెద్దారెడ్డి నామినేషన్.. అంతా పరేషాన్
[ 25-04-2024]
తాడిపత్రి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి బుధవారం నామినేషన్ వేసేందుకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారి సీబీ రోడ్డును రెండువైపులా బ్లాక్ చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
ఏడో రోజు 54 నామినేషన్ల దాఖలు
[ 25-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఏడో రోజు హిందూపురం పార్లమెంటు స్థానానికి ఏడు, ఏడు అసెంబ్లీ స్థానాలకు 47 మొత్తం 54 నామినేషన్లు దాఖలు చేశారు. -
కొండలు కరిగించి.. నిధులు కొల్లగొట్టి
[ 25-04-2024]
అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నాయకులు మట్టి వ్యాపారుల అవతారమెత్తి కొండలను కరిగించేశారు. కదిరి ప్రాంతంలోని -
నీరు కుప్పం వెళ్లింది.. చెరువు ఎండింది
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వం హంద్రీనీవా జలాలను కుప్పం తీసుకెళ్లడం ఫలితంగా ముదిగుబ్బ మండలంలోని దొరిగల్లు చెరువు ఎండింది. ఈ చెరువు కింద ఖరీఫ్లో సుమారు 500, రబీలో 200 ఎకరాల వరకు ఆయకట్టు సాగవుతోంది. -
పేరుకే పెద్దాసుపత్రి... ఓపీ సేవలు నామమాత్రం
[ 25-04-2024]
ఉరవకొండ 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలు నామమాత్రంగా అందుతున్నాయి. దాంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే