గురి తప్పని బాణం.. హవిష
చదువులో ప్రతిభ చూపుతోంది.. దీనికి తోడు చిన్నప్పటి నుంచి విలు విద్య, స్కేటింగ్పై మక్కువ పెంచుకుంది.. చిన్న వయసులోనే జాతీయ స్థాయిలో మెరిసింది..
జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకం కైవసం
హిందూపురం అర్బన్, న్యూస్టుడే: చదువులో ప్రతిభ చూపుతోంది.. దీనికి తోడు చిన్నప్పటి నుంచి విలు విద్య, స్కేటింగ్పై మక్కువ పెంచుకుంది.. చిన్న వయసులోనే జాతీయ స్థాయిలో మెరిసింది.. తాను గురిపెట్టిన బాణం బంగారు పతకం సాధించింది.. ఆమె విద్యార్థిని కేపీ హవిష. ఆమె తల్లిదండ్రులు హిందూపురం పట్టణంలోని బంగారం వ్యాపారి కుంచం ఫణిరాజ్, సహన. విద్యార్థిని ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు హిందూపురంలో చదివింది. ప్రస్తుతం బెంగళూరులో న్యూ బాలవిన్ ఇంటర్నేషనల్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది. స్కేటింగ్పై ఆసక్తి ఉండటంతో రెండు సంవత్సరాలు హిందూపురంలో శిక్షణ పొందింది. స్కేటింగ్లో జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించింది. విలువిద్యపై కొంతకాలంగా ఆసక్తి పెంచుకొని శిక్షకురాలు కీర్తి వద్ద శిక్షణ పొందుతోంది. గత ఏడాది జూన్ నుంచి 5, 10, 15 మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించటంలో అనతికాలంలోనే అపార ప్రతిభ చాటింది. గత ఏడాది నవంబర్లో బెంగళూరులో స్టేట్మీట్ పోటీల్లో ప్రథమ స్థానం దక్కించుకొంది. ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్లో నిర్వహించిన జాతీయ స్థాయి విలువిద్య (అండర్-17) పోటీల్లో ప్రతిభ కనబరచి బంగారు పతకం సొంతం చేసుకొంది. అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకొంటోంది. విద్యలో కూడా టాపర్గా రాణిస్తోంది.
అంతర్జాతీయంగా రాణించి.. సివిల్స్ సాధిస్తా
విలువిద్యలో అంతర్జాతీయ స్థాయిలో రాణించి మంచి గుర్తింపు పొందిన తరవాత సివిల్స్ సాధించాలని ఉంది. ఈ లక్ష్యాలు సాధించేందుకు శ్రమిస్తున్నాను. కోచ్ ఆటలోని మెలకువలు వివరిస్తూ శిక్షణ ఇస్తున్నందున అనతికాలంలోనే జాతీయ పోటీల్లో రాణించగలిగాను. భవిషత్లో మరిన్ని పతకాలు సాధించాలన్న ధ్యేయంతో ఉన్నాను. - హవిష
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైకో పాలనలో సర్వం నష్టం
[ 20-04-2024]
‘నాకు అనంతపురం కొత్త కాదు, రాయదుర్గమూ కొత్త కాదు, ఎన్నికల్లో మీ అందరిలో చైతన్యం తీసుకురావాలని, ఐదేళ్లు ఒక సైకో పరిపాలనలో మీరేం నష్టపోయారో చెప్పడానికి వచ్చాను. నా జీవితంలో ఎప్పుడూ చూడని స్పందన చూస్తున్నాను. ఇది రాష్ట్రానికి శుభసూచికం.’ అని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. -
కరెంటు బిల్లు చూస్తేనే షాక్!
[ 20-04-2024]
విద్యుత్తు బిల్లులను చూసి వినియోగదారులు జడుసుకుంటున్నారు. దొడ్డిదారిన వైకాపా ప్రభుత్వం అదనపు భారం మోపడంపై మండిపడుతున్నారు. -
అనంత ప్రాజెక్టులపై కాస్త కనికరమైనా లేదా?
[ 20-04-2024]
అసలే కరవు జిల్లా. నీటి వనరులను ఒడిసి పట్టుకోవడం అనేది ఇక్కడ చాలా కీలకం. -
ట్రాఫిక్ పద్మవ్యూహం.. అభిమన్యుడూ ఛేదించలేడు
[ 20-04-2024]
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ మొత్తంలో చలాన్లు వేస్తున్న వైకాపా ప్రభుత్వం తన కర్తవ్యాన్ని మాత్రం పూర్తిగా విస్మరించింది. -
పుంజుకున్న నామినేషన్లు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియ పుంజుకుంది. -
పురంలో బాలయ్య ర్యాలీ
[ 20-04-2024]
ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ స్థానానికి శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా సాయంత్రం పట్టణంలో చేపట్టిన ర్యాలీకి తెదేపా, భాజపా, జనసేన శ్రేణులు భారీగా తరలిరావచ్చారు. -
వైకాపా పాలనలో గార్మెంట్స్ పరిశ్రమ కుదేలు
[ 20-04-2024]
ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాయదుర్గం పట్టణం గార్మెంట్స్ పరిశ్రమకు ప్రసిద్ధి.. ఏటా కోట్లలో వ్యాపారం జరిగేది. -
అరాచక పాలనను సాగనంపేందుకు సిద్ధం
[ 20-04-2024]
వైకాపా అరాచక పాలనకు రాష్ట్ర ప్రజలు త్వరలోనే చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
[ 20-04-2024]
ఎన్నికల్లో తనకు అవకాశం కల్పిస్తే మున్సిపాలిటీ అభివృద్ధితోపాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. -
శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కరిస్తా
[ 20-04-2024]
రుద్రంపేట పంచాయతీ చంద్రబాబు కొట్టాల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుపాటిప్రసాద్ హామీ ఇచ్చారు. -
అధికారంలోకి వచ్చేది తెదేపానే
[ 20-04-2024]
తెదేపా శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేసింది. భానుడు సెగలు కక్కుతున్నా లెక్కచేయకుండా వేలాదిమంది కార్యకర్తలు తెదేపా జెండాలను చేతపట్టుకొని భారీగా ర్యాలీ నిర్వహించారు. -
ప్రజాగళం.. పోటెత్తిన జనం
[ 20-04-2024]
కణేకల్లులో శుక్రవారం జరిగిన తెదేపా అధినేత చంద్రబాబు ప్రజాగళం సభకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు. -
పక్కాగా అభ్యర్థుల ఖర్చు లెక్కింపు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రోజువారి ఖర్చులను పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్/డీఈఓ డాక్టర్ వినోద్కుమార్, పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల వ్యయ పరిశీలకులు విలాస్ వి.షిండే, నితిన్ అగర్వాల్, రాందాస్ టి.కాలే పేర్కొన్నారు. -
జడ్జికి సత్కారం
[ 20-04-2024]
స్థానిక సీనియర్ సివిల్ జడ్జి ఎం.శంకరరావు బదిలీపై అనంతపురం వెళుతుండగా శుక్రవారం న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఆయనను సత్కరించారు.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?