logo

కుప్పం మున్సిపల్‌ ఫలితాలపై 8న చంద్రబాబు సమీక్ష

ఇటీవల కుప్పంలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికలు.. ఫలితాలపై తెదేపా అధినేత చంద్రబాబునాయుడు నియోజకవర్గ నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు. కుప్పం మున్సిపల్‌ పార్టీతోపాటు నాలుగు మండలాల ముఖ్య నేతలు అమరావతికి రావాల్సిందిగా పార్టీ

Published : 05 Dec 2021 05:59 IST

కుప్పం, న్యూస్‌టుడే: ఇటీవల కుప్పంలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికలు.. ఫలితాలపై తెదేపా అధినేత చంద్రబాబునాయుడు నియోజకవర్గ నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు. కుప్పం మున్సిపల్‌ పార్టీతోపాటు నాలుగు మండలాల ముఖ్య నేతలు అమరావతికి రావాల్సిందిగా పార్టీ జాతీయ కార్యాలయం నుంచి సమాచారం అందినట్లు నాయకులు తెలిపారు. ఈనెల 8న పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని