మూఢనమ్మకాలను విడనాడాలి
బహిష్ఠులను గ్రామం బయట పెట్టడం మంచిది కాదని.. మూఢనమ్మకాలను విడనాడాలని కుప్పం కోర్టు జూనియర్ సివిల్ జడ్జి పల్లవి పేర్కొన్నారు. మండల పరిధి ఊరినాయనికొత్తూరు గ్రామంలో శనివారం మూఢనమ్మకాలను రూపుమాపేందుకు
అవగాహన కల్పిస్తున్న జూనియర్ సివిల్ జడ్జి పల్లవి
కుప్పం గ్రామీణ: బహిష్ఠులను గ్రామం బయట పెట్టడం మంచిది కాదని.. మూఢనమ్మకాలను విడనాడాలని కుప్పం కోర్టు జూనియర్ సివిల్ జడ్జి పల్లవి పేర్కొన్నారు. మండల పరిధి ఊరినాయనికొత్తూరు గ్రామంలో శనివారం మూఢనమ్మకాలను రూపుమాపేందుకు ఏర్పాటుచేసిన సదస్సులో ఆమె పాల్గొని గ్రామస్థులకు సూచనలు అందించారు. తహసీల్దారు సురేష్, పైపాళ్యం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, మండల పరిషత్ అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్