logo

ప్రతి నియోజకవర్గంలో కేర్‌ కేంద్రం

కొవిడ్‌ బాధితులకు వైద్యచికిత్స నిమిత్తం ప్రతి నియోజకవర్గంలో కొవిడ్‌ కేర్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని డీఎంహెచ్‌వో శ్రీహరి తెలిపారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కమిషనర్‌ భాస్కర్‌ బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. కొవిడ్‌ కేంద్రాల్లో అన్నిరకాల వైద్య సేవలు అందుబాటులో

Published : 20 Jan 2022 05:26 IST

చిత్తూరు(జిల్లా సచివాలయం): కొవిడ్‌ బాధితులకు వైద్యచికిత్స నిమిత్తం ప్రతి నియోజకవర్గంలో కొవిడ్‌ కేర్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని డీఎంహెచ్‌వో శ్రీహరి తెలిపారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కమిషనర్‌ భాస్కర్‌ బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. కొవిడ్‌ కేంద్రాల్లో అన్నిరకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. సమావేశంలో జేసీ(ఆసరా) రాజశేఖర్‌, వైద్యాధికారులు శరవణ శ్రీనివాస్‌, బాబునెహ్రూరెడ్డి, నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని