logo

శ్రీయాగానికి అంకురార్పణ

తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో గురువారం సాయంత్రం శ్రీయాగానికి అంకురార్పణ జరిగింది. లోకసంక్షేమం కోసం శుక్రవారం నుంచి ఏడు రోజుల పాటు ఆలయంలో శ్రీయాగం నిర్వహించనున్నారు. కార్యక్రమంలో తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, తితిదే తిరుపతి

Published : 21 Jan 2022 05:07 IST

అంకురార్పణలో తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, తితిదే తిరుపతి జేఈవో వీరబ్రహ్మం

తిరుచానూరు, న్యూస్‌టుడే: తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో గురువారం సాయంత్రం శ్రీయాగానికి అంకురార్పణ జరిగింది. లోకసంక్షేమం కోసం శుక్రవారం నుంచి ఏడు రోజుల పాటు ఆలయంలో శ్రీయాగం నిర్వహించనున్నారు. కార్యక్రమంలో తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, తితిదే తిరుపతి జేఈవో వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో కస్తూరిబాయి, పేష్కార్‌ ప్రభాకర్‌రెడ్డి, సూపరింటెండెంట్లు శేషగిరి, మధుసూదన్, ఆర్జితం ఇన్‌స్పెక్టర్‌ రాజేష్‌కర్ణ, విజిలెన్స్‌ ఇన్‌స్పెక్టర్లు మహేష్, సురేష్‌రెడ్డి పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని