logo

విద్యార్థుల ఔదార్యం

స్థానిక భవానీనగర్‌లోని శ్రీ వేంకటేశ్వర చిల్ట్రన్స్‌ పాఠశాల విద్యార్థులు ఉదారతను చాటుకున్నారు. తల్లిదండ్రులు ప్రతిరోజూ ఇచ్చే నగదును పోగు చేసి రుయా చిన్నపిల్లల ఆసుపత్రికి రూ.10వేల విలువైన వీల్‌చైర్‌ను విరాళంగా అందజేశారు. వైద్యులు మనోహర్‌, కిరీటి, తిరుపతిరెడ్డి, శివరాయుడు, ప్రదీప్‌,

Published : 21 Jan 2022 05:07 IST


వీల్‌చైర్‌ను ఆసుపత్రికి అందజేస్తున్న విద్యార్థులు

తిరుపతి(విద్య): స్థానిక భవానీనగర్‌లోని శ్రీ వేంకటేశ్వర చిల్ట్రన్స్‌ పాఠశాల విద్యార్థులు ఉదారతను చాటుకున్నారు. తల్లిదండ్రులు ప్రతిరోజూ ఇచ్చే నగదును పోగు చేసి రుయా చిన్నపిల్లల ఆసుపత్రికి రూ.10వేల విలువైన వీల్‌చైర్‌ను విరాళంగా అందజేశారు. వైద్యులు మనోహర్‌, కిరీటి, తిరుపతిరెడ్డి, శివరాయుడు, ప్రదీప్‌, పాఠశాల కరస్పాండెంట్‌ వాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని