logo

గ్రేడ్‌-2 వీఆర్‌వోల జిల్లా కమిటీ ఎన్నిక

గ్రేడ్‌-2 వీఆర్‌వోల జిల్లా కమిటీ ఎన్నిక ఆదివారం చిత్తూరులో జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా శంకరన్‌, ప్రధాన కార్యదర్శిగా యోగానంద్‌, ఉపాధ్యక్షులుగా చంద్రబాబు, నరసింహారెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శిగా మధుబాబు, కోశాధికారిగా కందస్వామి, సంయుక్త కార్యదర్శిగా ప్రకాశం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. l చిత్తూరు డివిజన్‌

Published : 24 Jan 2022 05:05 IST


నూతన కార్యవర్గం సభ్యులు వీరే

చిత్తూరు (జిల్లాసచివాలయం): గ్రేడ్‌-2 వీఆర్‌వోల జిల్లా కమిటీ ఎన్నిక ఆదివారం చిత్తూరులో జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా శంకరన్‌, ప్రధాన కార్యదర్శిగా యోగానంద్‌, ఉపాధ్యక్షులుగా చంద్రబాబు, నరసింహారెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శిగా మధుబాబు, కోశాధికారిగా కందస్వామి, సంయుక్త కార్యదర్శిగా ప్రకాశం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. l చిత్తూరు డివిజన్‌ అధ్యక్షుడిగా రవి, ఉపాధ్యక్షులుగా ఉమ, కార్యదర్శిగా శివాజీ, సంయుక్త కార్యదర్శిగా గోవిందరెడ్డి, కోశాధికారిగా చిరంజీవినాయుడు l తిరుపతి డివిజన్‌ అధ్యక్షుడిగా డిల్లీకుమార్‌, ఉపాధ్యక్షులుగా మురళీబాబు, కోశాధికారి రమేష్‌ l మదనపల్లె డివిజన్‌ అధ్యక్షుడిగా సుధాకర్‌, ఉపాధ్యక్షుడిగా మహేష్‌, కార్యదర్శిగా నరేంద్రబాబు, సంయుక్త కార్యదర్శిగా ఫకీర్‌షావలీ, కోశాధికారిగా రమణ నియమితులయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని