మాజీ సైనికులకు డిగ్రీ ధ్రువపత్రాలు
పదో తరగతి/ఇంటర్ విద్యార్హత కల్గి.. 15 సంవత్సరాల సర్వీసు పూర్తిచేసుకుని, 2010 జనవరి ఒకటి తర్వాత పదవీ విరమణ చేసిన మాజీ సైనికులకు ఆంధ్ర విశ్వవిద్యాలయం బీఏ డిగ్రీ ధ్రువపత్రాల్ని అందించనున్నట్లు జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి విజయ్శంకర్రెడ్డి శనివారం
చిత్తూరు(సంతపేట), తిరుపతి(కలెక్టరేట్), న్యూస్టుడే: పదో తరగతి/ఇంటర్ విద్యార్హత కల్గి.. 15 సంవత్సరాల సర్వీసు పూర్తిచేసుకుని, 2010 జనవరి ఒకటి తర్వాత పదవీ విరమణ చేసిన మాజీ సైనికులకు ఆంధ్ర విశ్వవిద్యాలయం బీఏ డిగ్రీ ధ్రువపత్రాల్ని అందించనున్నట్లు జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి విజయ్శంకర్రెడ్డి శనివారం తెలిపారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని అర్హతగల మాజీ సైనికులు తమ వివరాలతో జూన్ 15లోగా చిత్తూరులోని సైనిక సంక్షేమ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్