కడప, చిత్తూరు జట్ల భారీ విజయం
ఏసీఏ సౌత్జోన్ పురుషుల అండర్-25 అంతర్ జిల్లాల వన్డే మ్యాచ్ల సందర్భంగా కడప శివారులోని కేవోఆర్ఎం మైదానంలో కడప, నెల్లూరు జట్ల మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్లో కడప జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
జ్ఞానేశ్వర్
కడప క్రీడలు: ఏసీఏ సౌత్జోన్ పురుషుల అండర్-25 అంతర్ జిల్లాల వన్డే మ్యాచ్ల సందర్భంగా కడప శివారులోని కేవోఆర్ఎం మైదానంలో కడప, నెల్లూరు జట్ల మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్లో కడప జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
* వైఎస్ఆర్ఆర్- ఏసీఏ మైదానంలో చిత్తూరు, అనంతపురం జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్లో చిత్తూరు జట్టు 76 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన చిత్తూరు జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 316 పరుగులు చేసింది. జ్ఞానేశ్వర్ 200, కేఎన్.పృథ్వీరాజ్ 71 పరుగులు చేశారు. 317 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అనంత జట్టు 43.2 ఓవర్లలో 240 పరుగులకే ఆలౌట్ అయి ఓటమిని చవిచూసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్