logo

స్పందనలో 185 వినతులు

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందనలో అర్జీదారుల నుంచి 185 వినతులు అందాయి.

Published : 29 Nov 2022 02:16 IST

అర్జీదారుతో మాట్లాడుతున్న కలెక్టర్‌ హరినారాయణన్‌

చిత్తూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందనలో అర్జీదారుల నుంచి 185 వినతులు అందాయి. వీటిని నిర్ణీత కాల వ్యవధిలోగా పరిష్కరించాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. సమస్యలో రెవెన్యూ 110, సర్వేశాఖ 28, గృహనిర్మాణం 15, వైద్యఆరోగ్యశాఖ 6, పోలీసు 5, విద్యుత్‌ 4, ఇతర సమస్యలపై 17 అర్జీలు వచ్చాయి. డీఆర్‌వో రాజశేఖర్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని