ఎస్ఎస్ఎల్వీ అనుసంధానం పూర్తి
సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి చిన్న ఉపగ్రహ వాహకనౌక (ఎస్ఎస్ఎల్వీ)-డీ2 ప్రయోగానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఆదివారం ప్రారంభమైన అనుసంధానం మంగళవారం పూర్తయింది.
శ్రీహరికోట, న్యూస్టుడే: సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి చిన్న ఉపగ్రహ వాహకనౌక (ఎస్ఎస్ఎల్వీ)-డీ2 ప్రయోగానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఆదివారం ప్రారంభమైన అనుసంధానం మంగళవారం పూర్తయింది. బుధవారం ఇస్రో అధిపతి సోమనాథ్ ఇక్కడికి రానున్నారు. ఉదయం వాహన నౌకను పూర్తిస్థాయిలో తనిఖీ చేసిన పిదప మధ్యాహ్నం రాకెట్ సన్నద్ధత సమావేశం జరగనుంది. గురువారం ఉదయం రిహార్సల్స్ పూర్తయ్యాక మరోసారి శాస్త్రవేత్తలతో సమావేశం నిర్వహిస్తారు. లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్) ఆమోదం తర్వాత శుక్రవారం ఉదయం 9.18 గంటలకు ఎస్ఎస్ఎల్వీ-డీ2 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈవోస్-07 భూ పరిశీలన ఉపగ్రహంతోపాటు మారో రెండు పేలోడ్లను నింగిలోకి ప్రవేశపెట్టనున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Virat Kohli: అనుష్కను చూసి వణికిపోయా: విరాట్ కోహ్లీ
-
General News
Delhi liquor Scam: ముగిసిన విచారణ.. 8.30గంటల పాటు కవితను ప్రశ్నించిన ఈడీ
-
India News
₹10 కోట్లు ఇవ్వాలని కేంద్రమంత్రికి బెదిరింపులు.. గడ్కరీ ఇంటి వద్ద భద్రత పెంపు!
-
Movies News
Payal Rajput: పాయల్ రాజ్పుత్కు అస్వస్థత.. అయినా షూట్లో పాల్గొని!
-
Sports News
Sachin Tendulkar: సచిన్ పాదాలపై పడి క్షమాపణలు కోరిన పాక్ మాజీ పేసర్..కారణమేమిటంటే?
-
General News
NTR: ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 నాణెం.. త్వరలో మార్కెట్లోకి