రాగిమానుకుంటలో చిరుత సంచారం
ఆరేపల్లి రంగంపేట పంచాయతీలోని రాగిమానుకుంట ప్రాంతంలో మంగళవారం రాత్రి చిరుతపులి ఓ మేక పై దాడి చేసింది.
మేకపై దాడి చేసిన వన్యమృగం
భయాందోళనలో రైతులు
బాణసంచా కాల్చుతున్న అటవీశాఖ సిబ్బంది
చంద్రగిరి గ్రామీణ, న్యూస్టుడే: ఆరేపల్లి రంగంపేట పంచాయతీలోని రాగిమానుకుంట ప్రాంతంలో మంగళవారం రాత్రి చిరుతపులి ఓ మేక పై దాడి చేసింది. ఇతర మేకలు అరవడంతో స్పందిం చిన గ్రామస్థులు కేకలు వేయడంతో మేకను వదిలి పారిపోయింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని చిరుత వచ్చివెళ్లిన మార్గాలను అన్వేషించి దాని పాదముద్రలను గుర్తించారు. ఆ ప్రాంతంలోని రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
గాయపడ్డ మేక, చిరుత పాదముద్ర
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా