శేషుడిపై కోదండరాముడి చిద్విలాసం
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ఉదయం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి.
ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ధ్వజారోహణం నిర్వహిస్తున్న అర్చకులు
తిరుపతి(విద్య): తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ఉదయం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. అనంతరం ఆస్థానం, స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. రాత్రికి పెద్దశేషునిపై శ్రీరామచంద్రమూర్తి కొలువు తీరి ఊరేగారు. మంగళవారం చిన్నశేష, హంస వాహన సేవలు జరగనున్నాయి. జేఈవో వీరబ్రహ్మం, శ్రీ పెద్దజీయ్యంగారు, శ్రీ చిన్నజీయ్యంగారు, ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో మోహన్, సూపరింటెండెంట్ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు చలపతి, సురేష్, అర్చకులు ఆనంద కుమార్ దీక్షితులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా