logo

కనుల పండువగా ఆరాధన

మండలంలోని నడింపల్లిలో సోమవారం తెల్లవారుజామున అవధూత వీరయ్య స్వామి ఆరాధనోత్సవాలు వైభంగా ముగిశాయి

Published : 21 Mar 2023 03:02 IST

డక్కిలి, న్యూస్‌టుడే: మండలంలోని నడింపల్లిలో సోమవారం తెల్లవారుజామున అవధూత వీరయ్య స్వామి ఆరాధనోత్సవాలు వైభంగా ముగిశాయి. ఈ సందర్భంగా సోమవారం పలు పూజలు, అభిషేకాలు, అన్నదానం నిర్వహించారు.  తెల్లవారు జామున చిత్రపటాన్ని ఉరేగించారు. దేవస్థానాన్ని విద్యుత్‌ కాంతులతో అలంకరించారు. సాయంత్రం దేవస్థానం వద్ద భక్తులు పొంగళ్లు పెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని