రూ.19.50 కోట్ల పనులపై తనిఖీలు
చిల్లకూరు మండలం పల్లమాల నుంచి కోట పట్టణం మీదుగా వాకాడు మండలం వాలమేడు గ్రామం వరకు రూ.19.50 కోట్ల అంచనాలతో చేపట్టిన రహదారి విస్తరణ పనుల నాణ్యతపై నాణ్యత నియంత్రణ విభాగం చీఫ్ ఇంజినీర్ పి.సి.రమేష్కుమార్ బృందం సోమవారం తనిఖీలు చేశారు
మొలగనూరు వద్ద వంతెన పరిశీలిస్తున్న ఉన్నతాధికారులు
వాకాడు, కోట: చిల్లకూరు మండలం పల్లమాల నుంచి కోట పట్టణం మీదుగా వాకాడు మండలం వాలమేడు గ్రామం వరకు రూ.19.50 కోట్ల అంచనాలతో చేపట్టిన రహదారి విస్తరణ పనుల నాణ్యతపై నాణ్యత నియంత్రణ విభాగం చీఫ్ ఇంజినీర్ పి.సి.రమేష్కుమార్ బృందం సోమవారం తనిఖీలు చేశారు. పలుచోట్ల పనుల తీరుపై ఇంజినీర్లకు సూచనలు చేశారు. ఎస్ఈ శివకుమార్, ఈఈ గీతారాణి, ఈఈ రామాంజనేయులు, డీఈ అరుణ, ఏఈలు శివయ్య, రాజేష్, చరణ్, రవూఫ్, అనూషా, సిబ్బంది పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
MS Dhoni : మైదానాల్లో ధోనీ మోత మోగింది.. ఆ శబ్దం విమానం కంటే ఎక్కువేనట..
-
Politics News
BJP: ప్రతి నియోజకవర్గంలో 1000 మంది ప్రముఖులతో.. భాజపా ‘లోక్సభ’ ప్లాన్
-
India News
Delhi Liquor Case: దిల్లీ మద్యం కేసు.. నాలుగో అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఈడీ
-
Movies News
Randeep Hooda: వీర్ సావర్కర్ పాత్ర కోసం నాలుగు నెలల్లో 26 కేజీలు తగ్గిన హీరో!
-
General News
TSPSC: ప్రశ్నపత్రాల లీకేజీ కేసు.. టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం
-
Movies News
ప్రేక్షకులకు గుడ్న్యూస్: థియేటర్లో విడుదలైన రోజే కొత్త సినిమా ఇంట్లో చూసేయొచ్చు!