రూ.19.50 కోట్ల పనులపై తనిఖీలు
చిల్లకూరు మండలం పల్లమాల నుంచి కోట పట్టణం మీదుగా వాకాడు మండలం వాలమేడు గ్రామం వరకు రూ.19.50 కోట్ల అంచనాలతో చేపట్టిన రహదారి విస్తరణ పనుల నాణ్యతపై నాణ్యత నియంత్రణ విభాగం చీఫ్ ఇంజినీర్ పి.సి.రమేష్కుమార్ బృందం సోమవారం తనిఖీలు చేశారు
మొలగనూరు వద్ద వంతెన పరిశీలిస్తున్న ఉన్నతాధికారులు
వాకాడు, కోట: చిల్లకూరు మండలం పల్లమాల నుంచి కోట పట్టణం మీదుగా వాకాడు మండలం వాలమేడు గ్రామం వరకు రూ.19.50 కోట్ల అంచనాలతో చేపట్టిన రహదారి విస్తరణ పనుల నాణ్యతపై నాణ్యత నియంత్రణ విభాగం చీఫ్ ఇంజినీర్ పి.సి.రమేష్కుమార్ బృందం సోమవారం తనిఖీలు చేశారు. పలుచోట్ల పనుల తీరుపై ఇంజినీర్లకు సూచనలు చేశారు. ఎస్ఈ శివకుమార్, ఈఈ గీతారాణి, ఈఈ రామాంజనేయులు, డీఈ అరుణ, ఏఈలు శివయ్య, రాజేష్, చరణ్, రవూఫ్, అనూషా, సిబ్బంది పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు: మధ్యప్రదేశ్ సీఎం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!