తహసీల్దారు పార్వతి బదిలీ
చిత్తూరు గ్రామీణ తహసీల్దారు పార్వతిని కుప్పం మండలానికి బదిలీ చేస్తూ.. జిల్లా పాలనాధికారి హరినారాయణన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
చిత్తూరు గ్రామీణ : చిత్తూరు గ్రామీణ తహసీల్దారు పార్వతిని కుప్పం మండలానికి బదిలీ చేస్తూ.. జిల్లా పాలనాధికారి హరినారాయణన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరులో డీటీ కిరణ్కుమార్కు తహసీల్దార్గా అదనపు బాధ్యతులు అప్పగించారు. పార్వతి బదిలీ వెనుక అనేక ఆరోపణలున్నట్లు సమాచారం. గతేడాది ఏప్రిల్ 28న చిత్తూరు తహసీల్దారుగా బాధ్యతలు స్వీకరించిన తొలి నుంచి ఆమె స్థానికంగా ఓ ప్రజాప్రతినిధి కన్నుసన్నల్లోనే పని చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా అనుకూలంగా పనిచేశారని విపక్షాలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IPL 2023 : కోట్లు పెట్టి కొన్నా.. కొట్టింది కొందరే..
-
Crime News
Hyderabad: సోదరి నైటీలో వచ్చి చోరీ.. బెడిసి కొట్టిన సెక్యూరిటీ గార్డ్ ప్లాన్
-
General News
Top Ten News @ 5PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Kiran Kumar Reddy: నాకున్న అనుభవంతో భాజపా బలోపేతానికి కృషి చేస్తా: కిరణ్ కుమార్ రెడ్డి
-
Crime News
Prakasam: అప్పుడే పుట్టిన శిశువును సంచిలో కట్టి.. గిద్దలూరులో అమానుషం!
-
Sports News
IPL Playoffs: ఒక్కో డాట్ బాల్కు 500 మొక్కలు.. మొత్తం ఎన్ని మొక్కలు నాటబోతున్నారంటే?