‘ప్రభుత్వ పాఠశాలలో చదవడం గర్వకారణం’
పేద, మధ్య తరగతికి చెందిన పిల్లలు ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలకు వెళ్లడాన్ని చులకనగా భావించేవారని.. నేడు గర్వంగా భావిస్తున్నారని మంత్రి ఆర్కే రోజా అన్నారు.
విద్యార్థినికి రాగిజావ తాగిస్తున్న మంత్రి ఆర్కే రోజా, పక్కన కలెక్టర్ వెంకటరమణారెడ్డి
తిరుపతి (కలెక్టరేట్), న్యూస్టుడే: పేద, మధ్య తరగతికి చెందిన పిల్లలు ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలకు వెళ్లడాన్ని చులకనగా భావించేవారని.. నేడు గర్వంగా భావిస్తున్నారని మంత్రి ఆర్కే రోజా అన్నారు. మంగళవారం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తాడేపల్లె నుంచి విద్యార్థులకు రాగిజావా అందించే కార్యక్రమాన్ని ప్రారంభించగా... కలెక్టరేట్ నుంచి వర్చువల్ విధానంలో కలెక్టర్ వెంకటరమణారెడ్డి, మంత్రి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా పరిధిలోని 22,999 పాఠశాలల్లో 1,55,577 మంది పిల్లలకు వారంలో మూడు రోజులు జావ అందిస్తామన్నారు. డీఈవో శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TTD: జమ్మూకశ్మీర్లో జూన్ 8న శ్రీవారి ఆలయ సంప్రోక్షణ: తితిదే
-
Sports News
ICC: లాహోర్లో ఐసీసీ ఛైర్మన్.. ప్రపంచకప్లో పాక్ ఆడే అంశం ఓ కొలిక్కి వచ్చేనా..?
-
General News
Weather Update: తెలంగాణలో మూడు రోజులు వర్షాలు
-
World News
China: భూగర్భంలోకి లోతైన రంధ్రం తవ్వుతున్న చైనా..!
-
India News
Education ministry: 10వ తరగతిలో.. 27.5లక్షల మంది ఫెయిల్..!
-
Crime News
Visakhapatnam: పెందుర్తిలో అర్ధరాత్రి రెచ్చిపోయిన రౌడీ మూకలు