logo

మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం

చిత్తూరు తాలూకా పోలీసుస్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తూ ఈ ఏడాది జనవరి 15న అనారోగ్యంతో మరణించిన కానిస్టేబుల్‌ లవకుమార్‌ కుటుంబానికి ఏఎస్పీ జగదీష్‌ గురువారం ఆర్థిక సాయం అందించారు.

Published : 24 Mar 2023 02:09 IST

నిర్మలకు చెక్కు అందిస్తున్న ఏఎస్పీ జగదీష్‌

చిత్తూరు(నేరవార్తలు): చిత్తూరు తాలూకా పోలీసుస్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తూ ఈ ఏడాది జనవరి 15న అనారోగ్యంతో మరణించిన కానిస్టేబుల్‌ లవకుమార్‌ కుటుంబానికి ఏఎస్పీ జగదీష్‌ గురువారం ఆర్థిక సాయం అందించారు. కార్పస్‌ ఫండ్‌ నుంచి రూ.లక్ష చెక్కును.. మృతుడి భార్య నిర్మలకు అందజేశారు. తమవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. సిబ్బంది పార్థసారథి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని