పరిశోధనలకు ఊతం.. నైపుణ్యాలే లక్ష్యం
విద్యార్థి క్లబ్బులు పరిశోధనలకు బాటలు వేస్తున్నాయి. విభాగాల వారీగా ఏటా జరిగే జాతీయస్థాయి సదస్సులతో భావి ఇంజినీరింగ్ విద్యార్థులు మార్గదర్శనం పొందుతున్నారు.
భావి ఇంజినీర్లకు తోడ్పాటుగా జాతీయ సదస్సులు
సదస్సులో నమూనా ప్రదర్శిస్తున్న భావి ఇంజినీర్లు
కోట, న్యూస్టుడే : విద్యార్థి క్లబ్బులు పరిశోధనలకు బాటలు వేస్తున్నాయి. విభాగాల వారీగా ఏటా జరిగే జాతీయస్థాయి సదస్సులతో భావి ఇంజినీరింగ్ విద్యార్థులు మార్గదర్శనం పొందుతున్నారు. మెకానికల్ విభాగం ఆధ్వర్యాన మెక్పిడియా, ఈసీఈ విభాగం ఆధ్వర్యన యాక్సియాన్, ఈఈఈ ఆధ్వర్యాన ఇన్ప్డిరన్, సివిల్ విభాగం ఆధ్వర్యాన పరిగ్రాహా, కంప్యూటర్ సైన్సు ఆధ్వర్యాన టెక్వ్యూహా, ఐఅండ్ఏడీ విభాగం ఆధ్వర్యాన ఇన్పోరియం వంటి పేర్లతో జరిగే సదస్సుల్లో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పలు రాష్ట్రాల్లోని ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన 200 మంది నుంచి 300 మంది విద్యార్థులు హాజరై ఆలోచనలు పంచుకొంటున్నారు. అధునాతన నమూనాల తయారీకి మార్గదర్శకులుగా నిలుస్తున్నారు.
మేధోమథనం జరిగేలా..
అధునాతన పరిశోధనలు చేయాలంటే తప్పనిసరిగా మేధోమథనం జరగాలి. విద్యార్థి క్లబ్బుల ఆధ్వర్యాన నిర్వహిస్తున్న జాతీయ సదస్సులతో పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొంటున్నారు. వారితో కలిసి ఆలోచనలు పంచుకుంటున్నాం. ఈ క్రమంలోనే పరిశోధనలు చేసేందుకు అవసరమైన మార్గనిర్దేశనం, సాంకేతిక తోడ్పాటు అందుతోంది.
పుష్పలత, విద్యార్థిని
ప్రాజెక్టు తయారీకి మార్గదర్శనం
సదస్సులతో ప్రాజెక్టు తయారీకి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలు తెలుసుకోవచ్చు. ఈ క్రమంలోనే దేశానికి ఉపయోగపడే పరిశోధనల స్థాయి, వాటి తయారీ సాధ్యమవుతుంది. పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు దిక్సూచిగా నిలుస్తాయి. సరికొత్త ఆలోచనలతో పరిశోధనలు చేసేందుకు ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకుని ముందడుగు వేసేందుకు మార్గదర్శనం లభిస్తోంది.
హరిప్రసాద్, విద్యార్థి, విద్యానగర్
అనేక అంశాలపై అవగాహన
ఇంజినీరింగ్ విద్యార్థులు తప్పనిసరిగా ప్రాజెక్టు వర్క్, పరిశోధన నమూనాలు సమర్పించాలి. అధునాతన సాంకేతిక నైపుణ్యాలతో కూడిన నమూనాలు రూపొందించాలంటే సృజనాత్మకత ఆలోచనలు అవసరం. అందుకు జాతీయ సదస్సులు ప్రామాణికంగా నిలుస్తున్నాయి. గోడ]పత్రికల ఆవిష్కరణ, పరిశోధనాంశాల ప్రదర్శన, టెక్నికల్ క్విజ్లు వంటివాటితో అనేక అంశాల్లో విద్యార్థులు భాగస్వాములు అవుతున్నారు.
మొహినుద్దీన్, ఇంజినీరింగ్ విద్యార్థి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆసుపత్రులకు జగన్ జబ్బు
[ 23-04-2024]
కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా పేదలకు వైద్య సేవలు అందిస్తామని, ప్రభుత్వ వైద్యశాలలను రోగులకు అనుగుణంగా అప్గ్రేడ్ చేసి ఆ మేరకు సేవలు విస్తరిస్తామని సీఎం జగన్ ప్రతిపక్ష నాయకుడి హోదాలో హామీ ఇచ్చారు. -
ఫ్యాను పార్టీలో ఉక్కపోత
[ 23-04-2024]
వైకాపాలో అసమ్మతి సెగలు రగులుతూనే ఉన్నాయి. ఐదేళ్లలో ఆ పార్టీలో గౌరవం దక్కలేదని, ప్రజలకు ఏం చేయలేకపోయామనే భావనతో ఉన్న నాయకులు, కార్యకర్తలు విసిగివేశారి సైకిల్ ఎక్కుతున్నారు. -
‘పది’లో 11 మెట్లు పైకెక్కి
[ 23-04-2024]
పదో తరగతి ఫలితాల్లో గతేడాది 17వ స్థానంలో నిలిచిన జిల్లా.. ఈ విడత ఆరో స్థానానికి చేరింది.. ముఖ్యంగా ఈసారి బాలికలదే పైచేయి. జిల్లాలో 20,939మంది(బాలురు 10,793మంది, బాలికలు 10,146మంది) విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. -
44 నామినేషన్ల దాఖలు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని చిత్తూరు లోక్సభ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సోమవారం 44 నామినేషన్లు దాఖలయ్యాయి. -
మాటల్లో బాగా.. చేతల్లో దగా..
[ 23-04-2024]
అధికారంలోకి వచ్చాక ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయేలా ఫిట్మెంట్ ఇస్తామని ఎన్నికల సందర్భంగా సీఎం జగన్ హామీ ఇచ్చారు.. సీఎం అయ్యాక జగన్ ఉద్ధరిస్తారని భావిస్తే నమ్మకంగా ముంచేశారని వాపోతున్నారు. -
ఆ ఆలయం అందరికీ సెంటిమెంట్
[ 23-04-2024]
ఎన్నికల్లో పలు సెంటిమెంట్లు చూస్తుంటాం. ఆ గుడిలో పూజలు చేసి.. నామపత్రాలు దాఖలు చేస్తే.. గెలుపు తథ్యమని.. ఫలానా చోట నుంచి ప్రచారం ప్రారంభిస్తే విజయం సులువుగా వరిస్తుందని నాయకులు నమ్మి ఆచరిస్తుంటారు. -
వైకాపా పాలనలో కేసుల పరంపర
[ 23-04-2024]
అమరనాథరరెడ్డి మీద వైకాపా ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా కేసులు నమోదు చేసింది. ఈ విషయం ఎన్నికల అధికారులకు అయన సమర్పించిన అఫిడవిట్లో పొందుపరిచారు. -
ఏడాదిలోపే.. నాణ్యత లోపాలు
[ 23-04-2024]
శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం దేశవిదేశాల నుంచి భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఈక్రమంలో శ్రీవారి దర్శనంతోపాటు మెరుగైన వసతిని తితిదే నుంచి ఆశిస్తారు. -
జగన్ అరెస్టుతో నాకేంటి సంబంధం: కిరణ్
[ 23-04-2024]
వైకాపా అధినేత జగన్మోహన్రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తే తనకేంటి సంబంధమని మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట పార్లమెంట్ ఎన్డీయే అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డి ప్రశ్నించారు. -
నాటకాల జగన్.. సీఎం పదవికి అనర్హుడు
[ 23-04-2024]
గత ఎన్నికల్లో కోడికత్తి, బాబాయ్పై గొడ్డలి వేటు నాటకాలు ఆడి గద్దెనెక్కిన జగన్.. అరాచక పాలన సాగించారు. మళ్లీ ఇప్పుడు గులకరాయి డ్రామాకు తెరతీశారు. -
దంపతులపై వైకాపా నాయకుల దాడి అమానుషం
[ 23-04-2024]
తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు నామినేషన్కు వెళ్లారని ముస్లిం దంపతులపై వైకాపా నాయకులు దాడి చేసి, చంపేస్తామని బెదిరించడం అమానుషమని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. -
ఈ ఆస్పత్రుల్లో ఎలా జగన్..
[ 23-04-2024]
ప్రభుత్వాసుపత్రుల్లో అసౌకర్యాలు తాండవిస్తున్నాయి. రోగులకు సరిపడా గదులు లేవు.. వరండాల్లోనే వైద్యసేవలు పొందాల్సిన దుస్థితి. -
పూతలపట్టులో.. తెదేపాకు ఒక్క అవకాశమివ్వండి...!
[ 23-04-2024]
పూతలపట్టులో తెదేపాకు ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపుతానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీ మోహన్ అన్నారు. -
ఉత్తీర్ణత పెరిగి.. స్థానం దిగజారి
[ 23-04-2024]
పది పరీక్ష ఫలితాలు జిల్లాను కాస్త నిరుత్సాహ పరిచాయి. గతేడాది రాష్ట్రస్థాయిలో ఎనిమిదో స్థానంలో నిలవగా ఈసారి రెండు స్థానాలు దిగజారి పదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. -
జగనన్న పీఆర్సీ.. తీరని ద్రోహం
[ 23-04-2024]
ఎంతసేపు వెట్టిచాకిరీ చేయించుకున్నారే తప్ప ఈ ఐదేళ్లలో ఏనాడూ తమపక్షాన నిలబడింది లేదని.. నిజానికి జగనన్న పాలనలో వాలంటీర్కు ఇచ్చిన విలువకూడా ఇవ్వలేదని.. నెరవేరని హామీలు, రివర్స్ పీఆర్సీనే అందుకు నిదర్శనమన్న ఆవేదన ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
స్టాయినిస్ శతకం.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
డిన్నరేనా.. డ్యాన్స్ వద్దా?: షారుక్ఖాన్తో మోహన్లాల్
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్