ప్రయోగం.. ఇదీ ప్రయోజనం
ఇంజినీరింగ్ విద్యార్థులు స్మార్టుగా ఆలోచించి పలు ప్రయోగాలను తయారు చేసి అందరినీ ఆకట్టుకుంటున్నారు. కుప్పం ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన
కుప్పం పట్టణం, న్యూస్టుడే
ఇంజినీరింగ్ విద్యార్థులు స్మార్టుగా ఆలోచించి పలు ప్రయోగాలను తయారు చేసి అందరినీ ఆకట్టుకుంటున్నారు. కుప్పం ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఎలక్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరం విద్యార్థులు స్మార్ట్ అటెండెన్స్, ఈ-సైకిల్ ప్రయోగాలను రూపొందించారు.
హాజరు నమోదు కోసం
ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, కార్యాలయాల్లో హాజరును మాన్యువల్గా వేయడం చాలా కష్టం ఉంటుంది. సమయం సరిపోక ఇబ్బందులు పడుతుంటారు. ఈ సమస్యను స్మార్ట్ అటెండెన్స్ పరిష్కరిస్తుందని ఇంజినీరింగ్ విద్యార్థులు సుబ్రహ్మణ్యం, మమత, వేలు, తిలక్, దివ్య వివరించారు. ఈ విధానాన్ని ఉపయోగించడం ద్వారా ప్రాక్టికల్స్ సమయంలో కచ్చితమైన హాజరు తీసుకోవచ్చు. ప్రత్యక్ష వీడియో స్ట్రీమింగ్ ద్వారా హాజరు రికార్డ్ చేయొచ్చు. క్లిప్ నుంచి చిత్ర ఫ్రేమ్లను తీసుకొని ముఖ ల్యాండ్మార్క్ల అల్గారిథమ్ ద్వారా నమోదు చేసుకుంటుందని విద్యార్థులు చెప్పారు.
బ్యాటరీ సైకిల్
భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇంధన, విద్యుత్ శక్తి కొరత ఎదుర్కొంటున్నాయి. దేశంలో అధిక శాతం మంది వాహనాలకు అలవాడు పడి, ఇంధన భారం కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతుంటారు. వీరికి అనుకూలంగా ఉండేలా ఇంజినీరింగ్ విద్యార్థులు స్మార్ట్ సైకిల్ను రూపొందించారు. ఈ ప్రయోగం ద్వారా సైకిల్ తొక్కుతున్నంత సేపు బ్యాటరీ ఫుల్ఛార్జి అయ్యి ఒక మోస్తరు దూరం వరకు ప్రయాణించే అవకాశం ఉంటుందన్నారు. ఈ బ్యాటరీని తరచూ ఛార్జ్ చేయాల్సిన అవసరం సైతం లేదన్నారు. తక్కువ సామర్థ్యంతో ఉన్న బ్యాటరీతో ఈ సైకిల్ ద్వారా ఎక్కువ దూరం ప్రయాణించవచ్చని విద్యార్థులు మమత, వేలు, త్రివేణి, వాసు వివరించారు.
ఫారెస్టు గార్డుతో రక్షణ..
వేసవిలో అడవులు తగలబడి అనేక వన్యప్రాణులు మరణిస్తున్నాయి. అటవీ ప్రాంతంలో ఎక్కడైనా అగ్నిప్రమాదం సంభవించినప్పుడు తక్షణమే ఫారెస్టు గార్డు ద్వారా అటవీ అధికారులకు సమాచారం ఇస్తుంది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తారు. దీని ద్వారా పెను ప్రమాదం సంభవించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఈ పరికరంలో ఉండే వైర్లెస్ సెన్సార్ ద్వారా సమాచారాన్ని సమయానికి చేరవేస్తుందని విద్యార్థులు సుబ్రహ్మణ్యం, సురేంద్ర, హరిక్రిష్ణ, సాయి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
[ 19-04-2024]
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
మా ఇష్టం.. ‘అన్నీ పెద్దాయన’కే..
[ 19-04-2024]
ఆయనో ‘పెద్ద’ మంత్రి.. పైగా రాష్ట్రంలోనే నంబర్-2గా పేరుంది.. దీనికితోడు కీలక శాఖలన్నీ ఆయన గుప్పిట్లోనే ఉన్నాయి.. ఇంకేం ఆయన ఎవరికీ ఫలానా పనిచేయండి అని చెప్పనవసరం లేదు.. -
భర్తీ చేయక.. బాధపెట్టేరూ..!
[ 19-04-2024]
‘మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తాం. ఏటా జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం’.. ప్రతిపక్షనేతగా ప్రజాసంకల్ప యాత్రలో జగన్ రాష్ట్ర యువతకు ఇచ్చిన హామీ ఇది. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
[ 19-04-2024]
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
ప్రజలు తెదేపా వైపు చూస్తున్నారు..
[ 19-04-2024]
రాష్ట్ర ప్రజలు వైకాపా పాలనతో విసిగిపోయి తెదేపా వైపు చూస్తున్నారని చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థి వీఎం థామస్ అన్నారు. గురువారం పెనుమూరుకు చెందిన వైకాపా నాయకులు విశ్వప్రకాష్నాయుడు, -
‘వైకాపా పాలనకు రోజులు దగ్గరపడ్డాయి’
[ 19-04-2024]
నగరి తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. తిరుపతిలోని తన స్వగృహం నుంచి బయల్దేరి తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం వెంకట్రామాపురంలోని తన తండ్రి దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడి... -
జగనన్న తీరేంటంటే.. ఐదేళ్లూ చూశామంతే..!
[ 19-04-2024]
ప్రభుత్వ ఉద్యోగులతో పని చేయించుకోవడంలో జగనన్న పనితనం మామూలుగా లేదు.. ఎన్నికలకు ముందు రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ అని మాయమాటలు చెప్పి.. తీరా అధికారంలోకి వచ్చాక మడమ తిప్పారు సీఎం జగన్.. -
న్యాయమూర్తుల సేవలు స్ఫూర్తిదాయకం
[ 19-04-2024]
కేసుల పరిష్కారంలో న్యాయమూర్తుల సేవలు అందరికి స్ఫూర్తిదాయకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు పేర్కొన్నారు. గురువారం రాత్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బదిలీపై వెళ్తున్న సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసమూర్తి, -
‘చంద్రబాబు ప్రత్యర్థిగా జగన్ నిలబడినా ఓటమే’
[ 19-04-2024]
కుప్పం నుంచి ప్రస్తుత సీఎం జగన్మోహన్రెడ్డి బరిలో నిలిచినా ఓటమి ఖాయమని, ఓడిపోయే అభ్యర్థికి ఓటు వేసి దాన్ని వృథా చేసుకోవద్దని, రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఓటేసి విలువను కాపాడుకోవాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కోరారు. -
అభివృద్ధి చేసినందునే మరోమారు టికెట్
[ 19-04-2024]
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినందునే వెంకటేగౌడకు ఈ దఫా టికెట్ దక్కిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. -
వర్క్ ఆర్డర్లు క్లోజ్ చేయకపోతే వేతనాల్లో రికవరీ
[ 19-04-2024]
వర్క్ ఆర్డర్లను నెలాఖరులోగా క్లోజ్ చేయకపోతే వేతనాల నుంచి రికవరీ చేస్తామని విద్యుత్తు శాఖ తిరుపతి సర్కిల్ ఎస్ఏవో శ్రీనివాసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?