logo

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు బుధవారంతో పరీక్షలు ముగిశాయి. పరీక్ష అనంతరం స్నేహితులు కేంద్రాల వద్ద ఉత్సాహంగా కొద్దిసేపు గడిపారు.

Published : 30 Mar 2023 02:23 IST

ఈనాడు, తిరుపతి: ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు బుధవారంతో పరీక్షలు ముగిశాయి. పరీక్ష అనంతరం స్నేహితులు కేంద్రాల వద్ద ఉత్సాహంగా కొద్దిసేపు గడిపారు. సరదాగా ముచ్చట్లు చెప్పుకొన్నారు. వసతిగృహాల్లో ఉండే దూరప్రాంత విద్యార్థులు ఊర్లకు వెళ్తూ కన్పించారు. తిరుపతి ఏపీఎస్‌ఆర్టీసీ సెంట్రల్‌ బస్టాండ్‌ వద్ద విద్యార్థులు బస్సుల కోసం వేచి ఉన్నారు. సీట్ల కోసం పాట్లు పడ్డారు. స్నేహితుల  ఆటోగ్రాఫ్‌లు తీసుకుని గ్రామాలకు బయలుదేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని