logo

ఇదీ దారేనండోయ్‌..

తిరుపతి జిల్లా రిజిస్ట్రారు కార్యాలయం మెయిన్‌ గేటు వద్ద రహదారి ఎగుడుదిగుడుగా ఉండి ప్రమాదకరంగా మారింది. వర్షం కురిసినపుడు బురదమయమై కార్యాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని భ

Published : 30 Mar 2023 02:23 IST

ఈనాడు, తిరుపతి: తిరుపతి జిల్లా రిజిస్ట్రారు కార్యాలయం మెయిన్‌ గేటు వద్ద రహదారి ఎగుడుదిగుడుగా ఉండి ప్రమాదకరంగా మారింది. వర్షం కురిసినపుడు బురదమయమై కార్యాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని భవన నిర్మాణ వ్యర్థాలు తెచ్చి రోడ్డుపై వేశారు. పాదచారులు, ద్విచక్ర వాహన చోదకులు రాకపోకల సమయంలో రాళ్లతో ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు పర్యవేక్షించి తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని