తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక తెదేపా
పేదవారికి కూడు, గూడు, గుడ్డ లక్ష్యంగా.. తెలుగుప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తెదేపాను స్థాపించి ప్రభంజనం సృష్టించారని పలువురు కొనియాడారు.
ఆవిర్భావ దినోత్సవంలో నేతలు
సూళ్లూరుపేటలో వేడుక...
గూడూరు పట్టణం, న్యూస్టుడే: పేదవారికి కూడు, గూడు, గుడ్డ లక్ష్యంగా.. తెలుగుప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తెదేపాను స్థాపించి ప్రభంజనం సృష్టించారని పలువురు కొనియాడారు. బుధవారం పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను వాడవాడలా, పల్లెపల్లెన ఘనంగా నిర్వహించారు. గూడూరులో పార్టీ పట్టణ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసులు ఆధ్వర్యంలో సీనియర్ నేతలను సన్మానించారు. కోట : కోటలో సీనియర్ నేతలను సన్మానించారు. తెదేపా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు జలీల్ అహ్మద్, జిల్లా ప్రధాన కార్యదర్శి తూపిలి రాధాకృష్ణారెడ్డి పాల్గొన్నారు. చిట్టమూరులో మస్తాన్రెడ్డి, కస్తూరయ్య, చెంచురామాచారి, రాజేష్రెడ్డి, జనార్దనరెడ్డి, రాజగోపాల్రెడ్డి, చిన్నారావు పాల్గొన్నారు. దొరవారిసత్రం : పార్టీ మండల అధ్యక్షుడు వేమసాని శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో సీనియర్ నాయకులను సన్మానించారు.
నాయుడుపేటలో...
ప్రధాన కార్యదర్శి మనోహర్రెడ్డి, ఎస్సీ, బీసీ విభాగాల అధ్యక్షులు జకరయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తన స్థాయిని మరిచి తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి నెలవల సుబ్రమణ్యంను మాట్లాడటం తగదని అన్నారు. తడ : బజారు కూడలిలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. నీలకంఠం, కె.శెల్వం, బొమ్మన పళని, కె.యుగంధర్రెడ్డి, సుందరంరెడ్డి, రవి, జైపాల్, వాసు, రమేష్రెడ్డి, వాసు, దేశప్పన్, రామ్మూర్తిరెడ్డి పాల్గొన్నారు. ఓజిలి
(నాయుడుపేట): ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి ప్రజల్లో రాజకీయ చైతన్యం తెచ్చారని పార్టీ మండల అధ్యక్షుడు జి.విజయకుమార్ నాయుడు తెలిపారు. బస్టాండ్ సమీపంలో వేడుకలను నిర్వహించారు. ఉపాధ్యక్షులు డి.శ్రీనివాసులురెడ్డి, కె.ప్రసాద్రావు పాల్గొన్నారు. నాయుడుపేట : గడియారంలో సెంటర్లో పట్టణ అధ్యక్షులు కందల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు చేపట్టారు. పలువురు నేతలను సన్మానించారు. సూళ్లూరుపేట: పార్టీ పట్టణ, గ్రామీణ అధ్యక్షులు ఆకుతోట రమేష్, కొక్కు శంకరయ్య, నేతలు వేడుకల్లో పాల్గొన్నారు. బాలాయపల్లి : రాయి మస్తానయ్య నాయుడు, కొర్రపాటి రామచంద్రయ్య నాయుడు, రాయి సత్యం, కూను శ్రీహరి, జి.గోపాలయ్య యాదవ్, జడపల్లి కోటి ప్రసంగించారు. వెంకటగిరి: పట్టణాధ్యక్షుడు గంగాధర్, నేతలు రాజేశ్వరరావు, సత్యనారాయణ, ప్రసాద్, సుధాకర్ పాల్గొన్నారు. వాకాడు : వేడుకల్లో దోసకాయల కృష్ణమూర్తి, తిరుమూరు శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిల్లకూరు : నాయకులు వెంకటేశ్వర్లురెడ్డి, పట్టాభిరెడ్డి, లీలావతి, శైలజ తదితరులు పాల్గొన్నారు.
గూడూరు : ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న నేతలు
వెంకటగిరిలో సీనియర్ కార్యకర్తలకు సన్మానం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెరువులను చెరబడుతున్న వైకాపా నేతలు
[ 29-03-2024]
వైకాపా నేతల కబంధ హస్తాల్లో చెరువులు చిక్కుకున్నాయి. కుదిరితే కబ్జా చెయ్.. లేదంటే మట్టి తవ్వి సొమ్ము చేసుకో అన్న చందంగా వైకాపా నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. -
భూసార పరీక్షలెక్కడ జగనన్నా..!
[ 29-03-2024]
భూమిలో సూక్ష్మ పోషకాల లోపాన్ని తెలుసుకుని తదనుగుణంగా చర్యలు చేపడితే అన్నదాతలు అధిక దిగుబడులు సాధించి అప్పుల ఊబి నుంచి బయటపడతారన్నది ఉద్దేశం.. అందుకు భూసార పరీక్షలు తప్పనిసరి. -
స్వర్ణరథంపై ప్రమాణాల స్వామి విహారం
[ 29-03-2024]
శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారు సిద్ధిబుద్ధి సమేతుడై స్వర్ణరథంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ గురువారం రాత్రి భక్తులను అలరించారు. -
అల్పాదాయాల్లోనే.. స్వయం సహాయక సంఘాలు
[ 29-03-2024]
గ్రామీణ పేదరిక నిర్మూలన కార్యక్రమాలను వైకాపా సర్కార్ ఉపయోగించుకోవడం లేదు. 80 శాతం రాయితీతో స్వయం సహాయ సంఘాలకు ఇచ్చే రుణం సద్వినియోగం చేసుకునే పరిస్థితి లేదు. -
నియమావళి అమలు చేయాలనిపిస్తేగా?
[ 29-03-2024]
ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి పది రోజులు దాటింది. కోడ్ను పక్కాగా అమలు చేయాల్సిన యంత్రాంగం కొన్నిచోట్ల తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. నేటికీ కొన్నిచోట్ల అధికార వైకాపా రంగులు దర్శన మిస్తూనే ఉన్నాయి. -
‘ఓటమి భయంతోనే దోచుకున్న సొత్తు విదేశాలకు’
[ 29-03-2024]
ఓటమి భయంతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దోచుకున్న ధనాన్ని విదేశాలకు తరలిస్తున్నారని చిత్తూరు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు దగ్గుమళ్ల ప్రసాదరావు, గురజాల జగన్మోహన్ ఆరోపించారు. స్థానిక తెదేపా జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. -
ప్రైవేటు వాహనానికి ప్రభుత్వ స్టిక్కర్
[ 29-03-2024]
ఆయన అధికార పార్టీ మండల స్థాయి నాయకుడు.. ఆయన కోడలు రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ ఛైర్పర్సన్ వారి స్వంత వాహనంపై ప్రభుత్వ వాహనమంటూ స్టిక్కర్ తలిగించుకున్నారు. -
అధికారుల అనుమతి తర్వాతే వాలంటీర్ల రాజీనామాకు ఆమోదం
[ 29-03-2024]
ప్రభుత్వ భవనాలపై పార్టీ రంగులుంటే అవి అభ్యంతరాల కింద రావు. ఆ రంగులు ఎప్పట్నుంచో ఉన్నవే. ప్రభుత్వ భవనాలపై పార్టీ చిహ్నాలు, నేతల ఫొటోలు ఉంటే ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. -
గరం గరం.. పశుగ్రాసం
[ 29-03-2024]
వర్షాలు ఎండమావులయ్యాయి.. చెరువులు, కుంటలు బీటలు వారాయి.. భూగర్భ జలాలు అండుగంటిపోయాయి.. సాగు భూములు బీళ్లుగా మారుతున్నాయి.. ఈ క్రమంలో పశుగ్రాసం కొరత తీవ్రమైంది.. పశుపోషణకు రైతన్నలు నానా తంటాలు పడుతున్నారు. -
పుంగనూరులో ట్రేడింగ్ మోసగాడు
[ 29-03-2024]
తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం ఆశ చూపి ట్రేడింగ్ మోసానికి పాల్పడుతున్న ఇద్దరిని తెలంగాణ రాజధాని సైబరాబాబ్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి హైదరాబాద్కు తరలించారు. -
జగన్ సర్కార్పై మత్స్యకారులు గుర్రు
[ 29-03-2024]
‘మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా వైకాపా అడుగు ముందుకేస్తోంది. వాకాడు మండలం రాయదొరువు వద్ద మత్స్యకారుల వలసల నివారణ, స్థితిగతులు మెరుగు పరచడానికి ఇక్కడ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం’. -
చెరబట్టి.. నీరు వెల్లగొట్టి..!
[ 29-03-2024]
భానుడి ప్రతాపంతో ఎండాకాలంలో దాహార్తి తిప్పలు తప్పవని ముందే గుర్తించినా వైకాపా నేతల ఆక్రమణల పర్వంతో జిల్లాలోని అత్యధిక చెరువులు నీరు లేక ఒట్టిపోయాయి. -
అరాచకాన్ని వీడి.. ప్రగతి బాట
[ 29-03-2024]
రాష్ట్రంలో ఐదేళ్లుగా సాగుతున్న అరాచక పాలనకు చరమగీతం పాడే రోజు సమీపిస్తోందని వైకాపా నేతలు గ్రహిస్తున్నారు. -
దేవుడి పేరు చెప్పి.. కాలువ కబ్జా..!
[ 29-03-2024]
అధికార పార్టీ నేతలకు చెరువులు.. పంట కాలువలంటే లెక్కలేకుండాపోయింది. నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఏకంగా తుమ్మలగుంట చెరువునే మాయం చేసినట్లు ఆరోపణలుండగా చోటామోటా నాయకులు కాలువ పోరంబోకు భూములపై పడుతున్నారు. -
తిరుమల నడకదారిలో చిరుత
[ 29-03-2024]
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోమారు చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈనెల 25, 26వ తేదీ తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని, అటవీశాఖ ఏర్పాటుచేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుత సంచారం గుర్తించినట్లు తితిదే అటవీశాఖ డీఎఫ్వో శ్రీనివాసులు వెల్లడించారు. -
బహిర్గతమైన వైకాపా కుమ్ములాటలు
[ 29-03-2024]
కేవీబీపురం వైకాపాలో అంతర్గత కుమ్ములాటలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గురువారం రాత్రి వైకాపా మండల బీసీˆసెల్ అధ్యక్షుడు హరిబాబు, మండల కోఆప్షన్ మెంబర్ జాకీర్ హుస్సేన్ మధ్య జరిగిన గొడవలే నిదర్శనం. -
పీ అండ్ పీవో వ్యవస్థ నిర్వీర్యం
[ 29-03-2024]
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఎప్పటికప్పుడు కొత్త వాహకనౌకలను రూపొందించి, మానవాళి అవసరాలకు అనుగుణంగా ఉపగ్రహాలను తయారు చేసి, కక్ష్యలోకి పంపుతోంది. -
ఊరించి.. కొర్రీలతో వంచించి
[ 29-03-2024]
మీకు నేనున్నా.. మీ కష్టనష్టాలు తీరుస్తా.. అంటూ తన పాదయాత్ర సమయంలో ఇంటర్, డిగ్రీ ఒప్పంద అధ్యాపకులకు హామీలు గుప్పించిన ముఖ్యమంత్రి జగనన్న చివరకు మాటతప్పి మడమ తిప్పేశారు. -
ఈ లెక్కలు బయటకు రావా..?
[ 29-03-2024]
కులగణన సర్వే ప్రక్రియ ముగిసినా.. ప్రభుత్వం దాని వివరాలు నేటికీ వెల్లడించలేదు. ఎన్నికలకు ముందు హడావుడిగా చేపట్టిన సర్వే ప్రక్రియ జిల్లాలో ఫిబ్రవరిలోనే ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆప్కు మరో షాక్.. సత్యేందర్ జైన్పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఓకే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు