ఐఐటీలో తిరు ఉత్సాహం
ఆత్మీయత.. ఆనంద మేళవింపుతో ఏటా నిర్వహిస్తూ వస్తున్న తిరు ఉత్సవ్కు తిరుపతి ఐఐటీలో ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. మూడు రోజుల పాటు సాగే సాంకేతిక పండుగతో (టెక్నో ఫెస్ట్) సందడి ప్రారంభమైంది.
నేటి నుంచి టెక్నో.. కల్చరల్ ఫెస్ట్
తిరు ఉత్సవ్కు సిద్ధమైన ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీ
శ్రీకాళహస్తి, ఏర్పేడు, న్యూస్టుడే: ఆత్మీయత.. ఆనంద మేళవింపుతో ఏటా నిర్వహిస్తూ వస్తున్న తిరు ఉత్సవ్కు తిరుపతి ఐఐటీలో ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. మూడు రోజుల పాటు సాగే సాంకేతిక పండుగతో (టెక్నో ఫెస్ట్) సందడి ప్రారంభమైంది. బోధనలన్నీ పక్కన పెట్టి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులతో మమేకమై నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మేధస్సును పెంచడంతో పాటు అత్యాధునిక సాంకేతిక విజ్ఞానాన్ని పంచేందుకు తిరుపతి ఐఐటీ వేదిక కావడం విశేషం. గతేడాది కంటే ఎంతో నవ్యతతో కూడిలన వర్క్షాప్లు, క్రీడలు, ఫ్యాషన్షోలు, సాంస్కృతిక కార్యక్రమాలు, డీజేలతో విద్యార్థులు సందడి చేసేందుకు సిద్ధం కావడం విశేషం.
ప్రత్యేకతలివీ..: విద్యార్థులకు చదువొక్కటే కాకుండా సాంస్కృతిక సరదాలు చేసుకునే సౌలభ్యం కల్పించడం తిరు ఉత్సవ్ ప్రధాన లక్ష్యం. ఈ నేపథ్యంలో ఐఐటీ ప్రాంగణంలో ఈ నెల 31వ తేదీ నుంచి ఏప్రిల్ నెల 1, 2 తేదీల్లో ఈ సాంకేతికత మేళవింపుతో సాంస్కృతిక పండుగలు నిర్వహిస్తున్నారు. శాస్త్ర పరిశోధనలతో నూతన ఒరవడి సృష్టించిన ప్రయోగాలు, ట్రీసర్హంట్, వంటల పోటీ, బ్రిడ్జిబాజోక్ సాంకేతిక క్రీడ, సర్గామ్, క్రైంబస్టర్స్, కథలు, రచనలు, కేటీఎం బైక్ షో తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 31వ తేదీన నిర్వహించే ప్రారంభోత్సవ సమావేశానికి అమరరాజా బ్యాటరీస్ ప్రధాన సాంకేతిక విభాగం అధికారి ఎం.జగదీష్, కిన్డ్రిల్ ప్రిన్సిపల్ షీలాసిద్ధప్ప ప్రత్యేక ఆహ్వానితులుగా రానున్నట్లు ఐఐటీ డైరెక్టర్ సత్యనారాయణ తెలిపారు.
సాంకేతికత కొత్త పుంతలు
- శ్యామల్, టెక్నికల్ అఫైర్స్ సెక్రెటరీ
సమాజహితం ప్రధాన లక్ష్యంగా సాంకేతికత కొత్త పుంతలు తొక్కే విధంగా ఈ వేడుకలకు ఏర్పాట్లు సిద్ధం చేశాం. నిర్వహిస్తున్న ఈవెంట్లు అన్నీ మేధస్సును పెంచే విధంగా శాస్త్ర సాంకేతికతకు అద్దం పట్టే విధంగా సిద్ధం చేశాం.
మానసిక ఉల్లాసం కోసం..
- పవన్, కల్చరల్ అఫైర్స్ సెక్రెటరీ
చదువుతో పాటు మానసిక ఉల్లాసం లక్ష్యంగా ఈ తిరు ఉత్సవ్ వేడుకలు జరుపుతున్నాం. పదిమంది విద్యార్థులతో సంఘంగా ఏర్పడి వివిధ రకాల కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధం చేశాం.
ఈవెంట్లలో పోటీలు
- మహేష్, ప్రోగాం అధికారి
విద్యార్థుల ఆనందమే లక్ష్యంగా ఏర్పాట్లు చేశాం. వివిధ విద్యా సంస్థల నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున వస్తున్నారు. తిరుపతి ఐఐటీ ద్వారా నిర్వహించే పలు ఈవెంట్లల్లో పోటీ పడుతున్నారు. విద్యార్థుల మధ్య స్నేహపూర్వక వాతావరణం పెంచడమన్నది తిరుఉత్సవ్ ప్రధాన లక్ష్యం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నియమావళి అమలు చేయాలనిపిస్తేగా?
[ 29-03-2024]
ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి పది రోజులు దాటింది. కోడ్ను పక్కాగా అమలు చేయాల్సిన యంత్రాంగం కొన్నిచోట్ల తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. నేటికీ కొన్నిచోట్ల అధికార వైకాపా రంగులు దర్శన మిస్తూనే ఉన్నాయి. -
‘ఓటమి భయంతోనే దోచుకున్న సొత్తు విదేశాలకు’
[ 29-03-2024]
ఓటమి భయంతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దోచుకున్న ధనాన్ని విదేశాలకు తరలిస్తున్నారని చిత్తూరు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు దగ్గుమళ్ల ప్రసాదరావు, గురజాల జగన్మోహన్ ఆరోపించారు. స్థానిక తెదేపా జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. -
ప్రైవేటు వాహనానికి ప్రభుత్వ స్టిక్కర్
[ 29-03-2024]
ఆయన అధికార పార్టీ మండల స్థాయి నాయకుడు.. ఆయన కోడలు రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ ఛైర్పర్సన్ వారి స్వంత వాహనంపై ప్రభుత్వ వాహనమంటూ స్టిక్కర్ తలిగించుకున్నారు. -
అధికారుల అనుమతి తర్వాతే వాలంటీర్ల రాజీనామాకు ఆమోదం
[ 29-03-2024]
ప్రభుత్వ భవనాలపై పార్టీ రంగులుంటే అవి అభ్యంతరాల కింద రావు. ఆ రంగులు ఎప్పట్నుంచో ఉన్నవే. ప్రభుత్వ భవనాలపై పార్టీ చిహ్నాలు, నేతల ఫొటోలు ఉంటే ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. -
గరం గరం.. పశుగ్రాసం
[ 29-03-2024]
వర్షాలు ఎండమావులయ్యాయి.. చెరువులు, కుంటలు బీటలు వారాయి.. భూగర్భ జలాలు అండుగంటిపోయాయి.. సాగు భూములు బీళ్లుగా మారుతున్నాయి.. ఈ క్రమంలో పశుగ్రాసం కొరత తీవ్రమైంది.. పశుపోషణకు రైతన్నలు నానా తంటాలు పడుతున్నారు. -
పుంగనూరులో ట్రేడింగ్ మోసగాడు
[ 29-03-2024]
తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం ఆశ చూపి ట్రేడింగ్ మోసానికి పాల్పడుతున్న ఇద్దరిని తెలంగాణ రాజధాని సైబరాబాబ్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి హైదరాబాద్కు తరలించారు. -
జగన్ సర్కార్పై మత్స్యకారులు గుర్రు
[ 29-03-2024]
‘మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా వైకాపా అడుగు ముందుకేస్తోంది. వాకాడు మండలం రాయదొరువు వద్ద మత్స్యకారుల వలసల నివారణ, స్థితిగతులు మెరుగు పరచడానికి ఇక్కడ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం’. -
చెరబట్టి.. నీరు వెల్లగొట్టి..!
[ 29-03-2024]
భానుడి ప్రతాపంతో ఎండాకాలంలో దాహార్తి తిప్పలు తప్పవని ముందే గుర్తించినా వైకాపా నేతల ఆక్రమణల పర్వంతో జిల్లాలోని అత్యధిక చెరువులు నీరు లేక ఒట్టిపోయాయి. -
అరాచకాన్ని వీడి.. ప్రగతి బాట
[ 29-03-2024]
రాష్ట్రంలో ఐదేళ్లుగా సాగుతున్న అరాచక పాలనకు చరమగీతం పాడే రోజు సమీపిస్తోందని వైకాపా నేతలు గ్రహిస్తున్నారు. -
దేవుడి పేరు చెప్పి.. కాలువ కబ్జా..!
[ 29-03-2024]
అధికార పార్టీ నేతలకు చెరువులు.. పంట కాలువలంటే లెక్కలేకుండాపోయింది. నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఏకంగా తుమ్మలగుంట చెరువునే మాయం చేసినట్లు ఆరోపణలుండగా చోటామోటా నాయకులు కాలువ పోరంబోకు భూములపై పడుతున్నారు. -
తిరుమల నడకదారిలో చిరుత
[ 29-03-2024]
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోమారు చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈనెల 25, 26వ తేదీ తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని, అటవీశాఖ ఏర్పాటుచేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుత సంచారం గుర్తించినట్లు తితిదే అటవీశాఖ డీఎఫ్వో శ్రీనివాసులు వెల్లడించారు. -
బహిర్గతమైన వైకాపా కుమ్ములాటలు
[ 29-03-2024]
కేవీబీపురం వైకాపాలో అంతర్గత కుమ్ములాటలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గురువారం రాత్రి వైకాపా మండల బీసీˆసెల్ అధ్యక్షుడు హరిబాబు, మండల కోఆప్షన్ మెంబర్ జాకీర్ హుస్సేన్ మధ్య జరిగిన గొడవలే నిదర్శనం. -
పీ అండ్ పీవో వ్యవస్థ నిర్వీర్యం
[ 29-03-2024]
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఎప్పటికప్పుడు కొత్త వాహకనౌకలను రూపొందించి, మానవాళి అవసరాలకు అనుగుణంగా ఉపగ్రహాలను తయారు చేసి, కక్ష్యలోకి పంపుతోంది. -
ఊరించి.. కొర్రీలతో వంచించి
[ 29-03-2024]
మీకు నేనున్నా.. మీ కష్టనష్టాలు తీరుస్తా.. అంటూ తన పాదయాత్ర సమయంలో ఇంటర్, డిగ్రీ ఒప్పంద అధ్యాపకులకు హామీలు గుప్పించిన ముఖ్యమంత్రి జగనన్న చివరకు మాటతప్పి మడమ తిప్పేశారు. -
ఈ లెక్కలు బయటకు రావా..?
[ 29-03-2024]
కులగణన సర్వే ప్రక్రియ ముగిసినా.. ప్రభుత్వం దాని వివరాలు నేటికీ వెల్లడించలేదు. ఎన్నికలకు ముందు హడావుడిగా చేపట్టిన సర్వే ప్రక్రియ జిల్లాలో ఫిబ్రవరిలోనే ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్