logo

చంద్రబాబును కలిసిన గంటా నరహరి

రాజంపేట పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతానికి కీలకపాత్ర పోషించిన రాజంపేట పార్లమెంటు తెదేపా (అభ్యర్థి) గంటా నరహరి గురువారం హైదరాబాద్‌లో పార్టీ అధినేత చంద్రబాబును మరాద్య పూర్వకంగా కలిశారు.

Published : 31 Mar 2023 02:33 IST

హైదరాబాద్‌లో చంద్రబాబునాయుడుకు పుష్పగుచ్ఛం అందిస్తున్న గంటా నరహరి

పుంగనూరు, న్యూస్‌టుడే: రాజంపేట పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతానికి కీలకపాత్ర పోషించిన రాజంపేట పార్లమెంటు తెదేపా (అభ్యర్థి) గంటా నరహరి గురువారం హైదరాబాద్‌లో పార్టీ అధినేత చంద్రబాబును మరాద్య పూర్వకంగా కలిశారు. శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం పాదయాత్ర విజయవంతంపై చర్చించడంతో పాటు అధికార పార్టీ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అధినేత పలు సూచనలు చేసినట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు