logo

భద్రాచలం రామయ్యకు తితిదే పట్టువస్త్రాల సమర్పణ

శ్రీరామనవమిని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని శ్రీ రామచంద్రస్వామికి తితిదే తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. గురువారం తిరుమల శ్రీవారి ఆలయ పారుపత్తేదారు తులసీప్రసాద్‌.

Published : 31 Mar 2023 02:33 IST

శ్రీ రామచంద్రస్వామికి పట్టువస్త్రాలు తీసుకెళుతున్న శ్రీవారి ఆలయ పారుపత్తేదారు తులసీప్రసాద్‌, అర్చకులు

న్యూస్‌టుడే, తిరుమల: శ్రీరామనవమిని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని శ్రీ రామచంద్రస్వామికి తితిదే తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. గురువారం తిరుమల శ్రీవారి ఆలయ పారుపత్తేదారు తులసీప్రసాద్‌ అర్చకులతో కలిసి పట్టువస్త్రాలను ఊరేగింపుగా తీసుకెళ్లి ఆలయ ఈవో రమాదేవికి అందించారు. వీరితోపాటు తితిదే అధికారులు, భద్రాచలం అధికారులు,   అర్చకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని