logo

పది పరీక్షలకు విరిగిన బెంచీలే

సూళ్లూరుపేట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పది పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయగా ఇక్కడ 310 మంది విద్యార్థులు పాల్గొననున్నారు.

Published : 31 Mar 2023 02:32 IST

న్యూస్‌టుడే, సూళ్లూరుపేట: సూళ్లూరుపేట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పది పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయగా ఇక్కడ 310 మంది విద్యార్థులు పాల్గొననున్నారు. ఇక్కడ పంకాలు అరకొరగా ఉన్నాయి. నాణ్యమైన బెంచీలు లేవు. విరిగిన, చెక్కలు ఊడిన వాటిని ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులు ఇటీవల సర్దుబాటు చేస్తూ కనిపించారు. పాత వాటిపై కదలక మెదలక పరీక్ష ఎలా రాసేది అంటూ విద్యార్థులు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని