logo

గ్రంథాలయాధికారికి ఉత్తమ పరిశోధన పురస్కారం

మండలంలోని విద్యానగర్‌లోని ఎన్‌బీకేఆర్‌ ఐఎస్టీకి చెందిన గ్రంథాలయాధికారి రామిరెడ్డి ఐఎస్‌ఎస్‌ఆర్‌ నేషనల్‌ సెమినార్‌లో రాసిన పరిశోధన వ్యాసానికి ఉత్తమ పరిశోధన పురస్కారం అందుకున్నట్లు కళాశాల డైరెక్టర్‌ విజయకుమార్‌రెడ్డి తెలిపారు.

Published : 01 Apr 2023 03:09 IST

పురస్కారం అందుకుంటున్న గ్రంథాలయాధికారి రామిరెడ్డి

కోట, న్యూస్‌టుడే: మండలంలోని విద్యానగర్‌లోని ఎన్‌బీకేఆర్‌ ఐఎస్టీకి చెందిన గ్రంథాలయాధికారి రామిరెడ్డి ఐఎస్‌ఎస్‌ఆర్‌ నేషనల్‌ సెమినార్‌లో రాసిన పరిశోధన వ్యాసానికి ఉత్తమ పరిశోధన పురస్కారం అందుకున్నట్లు కళాశాల డైరెక్టర్‌ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే కర్నూల్‌లో ప్రభుత్వ కళాశాలలో జరిగిన సిల్వరు జూబ్లీ కార్యక్రమంలో పురస్కారాన్ని అందుకున్నారు. ఈసందర్భంగా ఎన్‌బీకేఆర్‌ ఐఎస్టీలో ఆయనను కళాశాల కరస్పాండెంట్‌ నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, కళాశాల డైరెక్టర్‌ విజయకుమార్‌రెడ్డి తదితరులు అభినందనలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని