సెలవులు.. సేవలు
ఏడాదంతా తరగతులు.. పరీక్షలతో తీరిక లేకుండా ఉన్నారు. పరీక్షలు పూర్తవగానే వేసవి సెలవులు వచ్చాయి. ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. సొంతూళ్లకు వెళ్లాక ఖాళీ సమయంలో సేవా కార్యక్రమాలు కొనసాగించాలనుకున్నారు.
ఆదర్శం.. మహిళా వర్సిటీ విద్యార్థినులు
న్యూస్టుడే, తిరుపతి(మహిళా వర్సిటీ), చంద్రగిరి
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని తల్లిదండ్రులకు ఆర్థిక సాయం అందజేస్తున్న వర్సిటీ విద్యార్థినులు
ఏడాదంతా తరగతులు.. పరీక్షలతో తీరిక లేకుండా ఉన్నారు. పరీక్షలు పూర్తవగానే వేసవి సెలవులు వచ్చాయి. ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. సొంతూళ్లకు వెళ్లాక ఖాళీ సమయంలో సేవా కార్యక్రమాలు కొనసాగించాలనుకున్నారు. చరవాణి ద్వారా మాట్లాడుకొని తమ తమ ఊళ్లలో అక్కడి స్నేహితులతో కలిసి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ విద్యార్థినులు.
పిల్లలకు పాఠాలు
- బి.శివలక్ష్మి, ఫుడ్ టెక్నాలజీ
మాది మదనపల్లె. సెలవులకు ఇంటికి వచ్చాక ఖాళీగా ఉండకుండా ట్యూషన్ చెప్పాలనే ఆలోచన వచ్చింది. మా ఇంటి చుట్టుపక్కల ఉన్న చిన్న పిల్లలను చేరదీసి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం గంట సమయం ఉచితంగా ట్యూషన్ చెబుతున్నా. కొందరు పుస్తకాలు కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు. సరైన దుస్తులు కూడా లేని పరిస్థితిలో ఇంకొందరు ఉన్నారు. అలాంటి వారికి దుస్తులు, పుస్తకాలు పంపిణీ చేశాం.
పుస్తకాల పంపిణీ
- సి.శిరీష, ఫుడ్ టెక్నాలజీ
మాది కర్నూలు. మహిళా వర్సిటీలో ఉన్నప్పుడు స్నేహితులతో కలిసి వివేకానంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం చేయడం, ఆహార ప్యాకెట్లు పంచడం, దుప్పట్లు, పిల్లలకు స్టడీ మెటీరియల్ అందజేసేదాన్ని. సెలవులకు ఇంటికి వచ్చాక ఇక్కడి స్నేహితులతో కలిసి కొంత నగదు సేకరించా. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి మా ఊరిలో, పక్కఊరిలోని పేద కుటుంబాలకు చెందిన చిన్నపిల్లలకు కథల, నోట్ పుస్తకాలు పంచిపెట్టా. ముసలివాళ్లకు, అనారోగ్యంతో ఉన్నవాళ్లకు ఎండు పండ్లు ఇచ్చాం.
మొక్కలు నాటాం
- వై.తేజశ్విని, ఐఎఫీటీ
మాది హైదరాబాదు. ఇక్కడ పెద్దపెద్ద భవనాలే ఎక్కువ. మా స్నేహితులతో కలిసి కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసి వంద మొక్కలు నాటాలనుకుని తలచి పదిరోజుల్లో నాటి సంరక్షణ చూస్తున్నాం. మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. అవసరమైన చోట చలివేంద్రాలు ఏర్పాటు చేశాం.
సేవ చేయడం ఆనందం
- బి.హరిత, ఐఎఫ్టీ
మాది కడప. మహిళా వర్సిటీలో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ టెక్నాలజీ కోర్సు చదువుతున్నా. మే మొదటి వారం నుంచి వేసవి సెలవులు ఇచ్చారు. ఇంటికి వచ్చేశాం. కళాశాలలో ఉన్నప్పుడు వివేకానంద ఫౌండేషన్ వ్యవస్థాపకులు భానుప్రకాష్తో కలిసి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించేవాళ్లం. ఇప్పటి వరకు 500కు పైగా కార్యక్రమాలు చేశాం. వర్సిటీలో సంగీత విభాగం విద్యార్థినికి రోడ్డు ప్రమాదం జరిగితే ఆసుపత్రి ఖర్చుల కోసం రూ.16వేలు సహాయం చేశాం. సెలవులకు ఇంటికి వచ్చాక స్నేహితులతో కలిసి ఇక్కడ ఉన్న వివిధ పాఠశాలలు, చిన్నచిన్న ప్రభుత్వ కార్యాలయాల వద్ద మొక్కలు నాటాం. రోడ్డుపక్కన ఉన్న యాచకులు, ముసలివాళ్లకు అన్నం ప్యాకెట్లు అందజేస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రేమ పేరుతో వంచన.. తాళి తెంచి నడిరోడ్డుపై వదిలి
[ 19-03-2024]
ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటా...కాదంటే చంపేస్తా... ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకుంటానని ఓ యువకుడు, యువతిని బెదిరించి, వేధించి పెళ్లి చేసుకున్నాడు. -
బటన్ నొక్కినా..నగదు పడలేదేమన్నా!
[ 19-03-2024]
ఇచ్చిన మాట నెరవేరుస్తూ.. ఇంతకాలం మన ప్రభుత్వం అందించిన తోడ్పాటు అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందంటూ సీఎం జగన్ వేసిన నాలుగో విడత చేయూత లబ్ధి అక్కచెల్లెమ్మలకు అందలేదు. -
అనుమతులు లేకున్నా..అడ్డుకోకూడదంతే!
[ 19-03-2024]
జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ), హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలనూ వైకాపా ప్రభుత్వం లెక్క చేయడంలేదు. -
కోడ్ ఉంది.. గుట్టుగా కానిచ్చేయ్..!
[ 19-03-2024]
పుత్తూరు పట్టణంలోని రూ.వందల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు, కుంటలు, కాలువలు ఇప్పటికే ఆక్రమణకు గురయ్యాయి. ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు స్థలాలు కరవయ్యాయి. -
సమస్యల నడుమ ‘పది’ పరీక్ష ప్రారంభం
[ 19-03-2024]
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జిల్లాలో సమస్యల నడుమ సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. -
నిబంధనలు మరచి.. భక్తి చూపుతూ
[ 19-03-2024]
ఎన్నికల నియమావళి అమలులో ఉన్నా.. అధికార పార్టీ నాయకుల సేవలో అధికారులు తరిస్తున్నారు. రామకుప్పం మండలానికి మురుగేశ్ కుప్పం మండలంలో టీఏగా పనిచేస్తున్నారు. -
‘ఓపెన్’గా మాస్ కాపీయింగ్
[ 19-03-2024]
సార్వత్రిక పాఠశాలలోని పదో తరగతి, ఇంటర్ పరీక్షలు సోమవారం ప్రారంభమాయ్యయి. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ప్రశ్నపత్రాలు అందినప్పటి నుంచి మూకుమ్మడి చూచిరాతలు మొదలయ్యాయి. -
ఏళ్లుగా విస్మరించి.. ఇప్పుడు హడావుడి
[ 19-03-2024]
ఓటర్లను మభ్య పెట్టేందుకు అధికార వైకాపా కుయుక్తులు పన్నుతూనే ఉంది. -
తెదేపాలో చేరినందుకు.. వైకాపా శ్రేణుల దాడి
[ 19-03-2024]
తెదేపాలో చేరికను జీర్ణించుకోలేక.. వైకాపా కార్యకర్తలు దాడి చేసిన ఘటన చిత్తూరులో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. -
రోజమ్మా.. శిల్పారామం ఎక్కడమ్మా..?
[ 19-03-2024]
మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లో ఆ శాఖకు సంబంధించిన అభివృద్ధి పనులు వేగవంతమవుతాయని అందరూ భావిస్తారు.. అయితే పర్యాటక శాఖ మంత్రి జిల్లాలో పర్యాటక కేంద్రం ఏర్పాటుకు పదెకరాల స్థలం దొరక్కపోవడమంటే విడ్డూరమే! -
‘అభినయ్ అండతోనే కార్పొరేటర్ల బరితెగింపు’
[ 19-03-2024]
నగరపాలిక ఉపమేయర్ భూమన అభినయ్రెడ్డి ప్రోత్సాహంతోనే అధికార వైకాపా కార్పొరేటర్లు బరితెగించి అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని 35వ డివిజన్ తెదేపా కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ ఆరోపించారు. -
పరీక్షకు వెళ్లి.. విగతజీవిగా
[ 19-03-2024]
పదో తరగతి పరీక్ష రాసొస్తాని చెప్పి వెళ్లిన కుమారుడు విగతజీవిగా రావడంతో ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. -
ఇంటి పట్టా.. ఇక రానట్టే..!
[ 19-03-2024]
ఇళ్ల స్థలాల మంజూరును నిరంతర ప్రక్రియగా చేశాం.. ఎవరికైనా అర్హత ఉండి ఇంటి స్థలం లేకుంటే దరఖాస్తు చేసిన 90 రోజుల్లో పరిశీలించి మీకు స్థలాలు ఇస్తాం.’ -
అదను చూసి.. బరితెగించి..
[ 19-03-2024]
శ్రీకాళహస్తి శివారులోని రాజీవ్నగర్ అంటే భూవివాదాలకు చిరునామాగా వినుతికెక్కింది. వైకాపా నేతలు, కొందరు పురపాలిక ఉద్యోగులు ఎంతగా సొమ్ము చేసుకున్నారో అందరికీ తెలిసిందే. -
ఎస్వీయూలో అక్రమ నియామకాలు
[ 19-03-2024]
రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి నిబంధనలను అతిక్రమించి ఎసీˆ్వయూలో 12 మందిని ఒప్పంద పద్ధతిలో నాన్టీచింగ్ ఉద్యోగులుగా నియమించినట్లు సమాచారం. -
సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం
[ 19-03-2024]
-
నియమావళి.. ఉల్లంఘించి నిద్రలో జోగాలి
[ 19-03-2024]
సార్వత్రిక ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి రెండు రోజులు గడుస్తున్నా.. జిల్లాలోని చాలాచోట్ల కోడ్ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. -
పేరుకే కుళాయిలు.. పనిచేయని కూలర్లు
[ 19-03-2024]
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్న ఆర్టీసీ ఉన్నతాధికారుల మాటలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
అనీష్.. దాదాగిరి
[ 19-03-2024]
నగరపాలక సంస్థ పరిధిలోని 45వ డివిజన్ కార్పొరేటర్ అనీష్, ఆయన అనుచరుల దందాపై నగరవాసులు వరుస ఆరోపణలు గుప్పిస్తున్నారు. -
అబ్బా.. కొనలేమిక..!
[ 19-03-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఛార్జీల మోతతో వినియోగదారులకు విద్యుత్తు శాఖ అంటేనే భయపడేలా చేసింది. -
బంగారం, చిల్లర దుకాణాల్లో చోరీ
[ 19-03-2024]
నాయుడుపేట పోలీసుస్టేషన్కు కూతవేటు దూరంలోని ఎన్బీఆర్ఎస్ బంగారు ఆభరణాల దుకాణం, మరో చిల్లర దుకాణంలో ఆదివారం రాత్రి దుండగులు చోరీ చేశారు. -
ఉపాధ్యాయుడికి జైలుశిక్ష
[ 19-03-2024]
వరకట్నం వేధింపు కేసులో ప్రభుత్వ ఉపాధ్యాయుడు చెవిరెడ్డి సుధాకర్రెడ్డికి వెంకటగిరి ఫస్ట్ క్లాస్ న్యాయస్థానంలో న్యాయమూర్తి అనూష జైలుశిక్ష విధించినట్లు సోమవారం న్యాయస్థానం వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు (Latest News)
-
IPL 2024: రోహిత్ శర్మ, సంజు శాంసన్ మధ్య కెప్టెన్సీలో పోలిక ఇదే: ధ్రువ్ జురెల్
-
TS News: తమిళిసై రాజీనామాకు ఆమోదం.. ఝార్ఖండ్ గవర్నర్కు అదనపు బాధ్యతలు
-
Liquor Policy Case: రూ.100కోట్ల చెల్లింపులపై ఈడీ ప్రకటన.. అక్రమంగా ఒక్క రూపాయీ లేదన్న ఆప్
-
POLL: రోహిత్ను కాదని హార్దిక్కు కెప్టెన్సీ... ముంబయి ఇండియన్స్ నిర్ణయం సరైనదేనా?
-
Modi: ‘మీవాళ్లు క్షేమంగా ఉన్నారు..త్వరలో తిరిగొస్తారు’: బల్గేరియా అధ్యక్షుడికి మోదీ రిప్లై
-
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...