కొబ్బరి నీరు.. నిమ్మరసం.. ఓఆర్ఎస్
ఎండ, ఉక్కపోతతో నీరు చెమట రూపంలో శరీరం నుంచి బయటకు పోతోంది. కాసేపు ఎండలో ఉంటే నోరు, గొంతు తడారిపోతుంటాయి.
ఎండ, ఉక్కపోతతో నీరు చెమట రూపంలో శరీరం నుంచి బయటకు పోతోంది. కాసేపు ఎండలో ఉంటే నోరు, గొంతు తడారిపోతుంటాయి. దీంతో నీళ్లు అధికంగా తాగాలనిపిస్తుంది. ఈ నేపథ్యంలో డయాలసిస్ చేయించుకుంటున్న కిడ్నీ రోగులు తప్ప మిగతా వారు రోజూ 4-5 లీటర్ల నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
* నీటితో పాటు సోడియం, పొటాషియం చెమట రూపంలో బయటకు పోతుంటాయి. నీరసం, నిస్సత్తువ ఆవహిస్తాయి. కేవలం నీటినే తీసుకోవడం వల్ల వాటిని తిరిగి భర్తీ చేయలేం.
* కేవలం నీళ్లు మాత్రమే కాకుండా ఉప్పు, కొంచెం చక్కెర కలిపిన నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్ ద్రావణం తీసుకుంటూ ఉండాలి. దీనివల్ల సోడియం, పొటాషియం ఇతర లవణాలు పుష్కలంగా శరీరానికి అందుతాయి.
* రోడ్ల పక్కన దొరికే నిమ్మరసం, ఐస్ క్రీమ్లు, ఐస్పై వేసి అమ్మే పుచ్చకాయ ముక్కలు ఇతర చల్లని పదార్థాలు తీసుకోవడం సహజమే. చల్లదనానికి చాలామంది అందులో ఐస్ కలుపుతుంటారు. దాని తయారీలో చాలా మంది ప్రమాణాలు పాటించరు. ఈ ఐస్తో తయారు చేసే పదార్థాలు, ద్రవాలు తీసుకోవడంతో దాహం తీరే మాటెలా ఉన్నా.. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని గుర్తించాలి.
* మసాలాలు, ఇతర వేపుళ్లు, ఉప్పు పదార్థాలను తక్కువ తీసుకోవాలి. అధిక ఉప్పుతో శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. దీంతో ఎక్కువ దాహం వేస్తుంది. ఈ సమయంలో ఎండలోకి వెళ్తే వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఈ కాలంలో నీటి శాతం అధికంగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు ఆహారంలో భాగం చేసుకోవాలి.
* ఏసీల్లో ఉండే వారు 3-4 లీటర్లు, ఎండలోకి పనికి వెళ్లే వారు 4-5 లీటర్ల ద్రవపదార్థాలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎండలో పని చేసే కూలీలకు దాహం ఎక్కువ వేస్తుంటుంది. వీరు నీళ్లు కాకుండా ఉప్పు, పంచదార కలిపిన నిమ్మరసం, ఉప్పు కలిపిన మజ్జిగ తీసుకుంటూ ఉండాలి. దీంతో చెమట రూపంలో శరీరం కోల్పోయిన లవణాలన్నీ తిరిగి శరీరానికి అందించొచ్చు.
ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రేమ పేరుతో వంచన.. తాళి తెంచి నడిరోడ్డుపై వదిలి
[ 19-03-2024]
ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటా...కాదంటే చంపేస్తా... ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకుంటానని ఓ యువకుడు, యువతిని బెదిరించి, వేధించి పెళ్లి చేసుకున్నాడు. -
బటన్ నొక్కినా..నగదు పడలేదేమన్నా!
[ 19-03-2024]
ఇచ్చిన మాట నెరవేరుస్తూ.. ఇంతకాలం మన ప్రభుత్వం అందించిన తోడ్పాటు అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందంటూ సీఎం జగన్ వేసిన నాలుగో విడత చేయూత లబ్ధి అక్కచెల్లెమ్మలకు అందలేదు. -
అనుమతులు లేకున్నా..అడ్డుకోకూడదంతే!
[ 19-03-2024]
జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ), హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలనూ వైకాపా ప్రభుత్వం లెక్క చేయడంలేదు. -
కోడ్ ఉంది.. గుట్టుగా కానిచ్చేయ్..!
[ 19-03-2024]
పుత్తూరు పట్టణంలోని రూ.వందల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు, కుంటలు, కాలువలు ఇప్పటికే ఆక్రమణకు గురయ్యాయి. ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు స్థలాలు కరవయ్యాయి. -
సమస్యల నడుమ ‘పది’ పరీక్ష ప్రారంభం
[ 19-03-2024]
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జిల్లాలో సమస్యల నడుమ సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. -
నిబంధనలు మరచి.. భక్తి చూపుతూ
[ 19-03-2024]
ఎన్నికల నియమావళి అమలులో ఉన్నా.. అధికార పార్టీ నాయకుల సేవలో అధికారులు తరిస్తున్నారు. రామకుప్పం మండలానికి మురుగేశ్ కుప్పం మండలంలో టీఏగా పనిచేస్తున్నారు. -
‘ఓపెన్’గా మాస్ కాపీయింగ్
[ 19-03-2024]
సార్వత్రిక పాఠశాలలోని పదో తరగతి, ఇంటర్ పరీక్షలు సోమవారం ప్రారంభమాయ్యయి. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ప్రశ్నపత్రాలు అందినప్పటి నుంచి మూకుమ్మడి చూచిరాతలు మొదలయ్యాయి. -
ఏళ్లుగా విస్మరించి.. ఇప్పుడు హడావుడి
[ 19-03-2024]
ఓటర్లను మభ్య పెట్టేందుకు అధికార వైకాపా కుయుక్తులు పన్నుతూనే ఉంది. -
తెదేపాలో చేరినందుకు.. వైకాపా శ్రేణుల దాడి
[ 19-03-2024]
తెదేపాలో చేరికను జీర్ణించుకోలేక.. వైకాపా కార్యకర్తలు దాడి చేసిన ఘటన చిత్తూరులో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. -
రోజమ్మా.. శిల్పారామం ఎక్కడమ్మా..?
[ 19-03-2024]
మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లో ఆ శాఖకు సంబంధించిన అభివృద్ధి పనులు వేగవంతమవుతాయని అందరూ భావిస్తారు.. అయితే పర్యాటక శాఖ మంత్రి జిల్లాలో పర్యాటక కేంద్రం ఏర్పాటుకు పదెకరాల స్థలం దొరక్కపోవడమంటే విడ్డూరమే! -
‘అభినయ్ అండతోనే కార్పొరేటర్ల బరితెగింపు’
[ 19-03-2024]
నగరపాలిక ఉపమేయర్ భూమన అభినయ్రెడ్డి ప్రోత్సాహంతోనే అధికార వైకాపా కార్పొరేటర్లు బరితెగించి అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని 35వ డివిజన్ తెదేపా కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ ఆరోపించారు. -
పరీక్షకు వెళ్లి.. విగతజీవిగా
[ 19-03-2024]
పదో తరగతి పరీక్ష రాసొస్తాని చెప్పి వెళ్లిన కుమారుడు విగతజీవిగా రావడంతో ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. -
ఇంటి పట్టా.. ఇక రానట్టే..!
[ 19-03-2024]
ఇళ్ల స్థలాల మంజూరును నిరంతర ప్రక్రియగా చేశాం.. ఎవరికైనా అర్హత ఉండి ఇంటి స్థలం లేకుంటే దరఖాస్తు చేసిన 90 రోజుల్లో పరిశీలించి మీకు స్థలాలు ఇస్తాం.’ -
అదను చూసి.. బరితెగించి..
[ 19-03-2024]
శ్రీకాళహస్తి శివారులోని రాజీవ్నగర్ అంటే భూవివాదాలకు చిరునామాగా వినుతికెక్కింది. వైకాపా నేతలు, కొందరు పురపాలిక ఉద్యోగులు ఎంతగా సొమ్ము చేసుకున్నారో అందరికీ తెలిసిందే. -
ఎస్వీయూలో అక్రమ నియామకాలు
[ 19-03-2024]
రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి నిబంధనలను అతిక్రమించి ఎసీˆ్వయూలో 12 మందిని ఒప్పంద పద్ధతిలో నాన్టీచింగ్ ఉద్యోగులుగా నియమించినట్లు సమాచారం. -
సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం
[ 19-03-2024]
-
నియమావళి.. ఉల్లంఘించి నిద్రలో జోగాలి
[ 19-03-2024]
సార్వత్రిక ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి రెండు రోజులు గడుస్తున్నా.. జిల్లాలోని చాలాచోట్ల కోడ్ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. -
పేరుకే కుళాయిలు.. పనిచేయని కూలర్లు
[ 19-03-2024]
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్న ఆర్టీసీ ఉన్నతాధికారుల మాటలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
అనీష్.. దాదాగిరి
[ 19-03-2024]
నగరపాలక సంస్థ పరిధిలోని 45వ డివిజన్ కార్పొరేటర్ అనీష్, ఆయన అనుచరుల దందాపై నగరవాసులు వరుస ఆరోపణలు గుప్పిస్తున్నారు. -
అబ్బా.. కొనలేమిక..!
[ 19-03-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఛార్జీల మోతతో వినియోగదారులకు విద్యుత్తు శాఖ అంటేనే భయపడేలా చేసింది. -
బంగారం, చిల్లర దుకాణాల్లో చోరీ
[ 19-03-2024]
నాయుడుపేట పోలీసుస్టేషన్కు కూతవేటు దూరంలోని ఎన్బీఆర్ఎస్ బంగారు ఆభరణాల దుకాణం, మరో చిల్లర దుకాణంలో ఆదివారం రాత్రి దుండగులు చోరీ చేశారు. -
ఉపాధ్యాయుడికి జైలుశిక్ష
[ 19-03-2024]
వరకట్నం వేధింపు కేసులో ప్రభుత్వ ఉపాధ్యాయుడు చెవిరెడ్డి సుధాకర్రెడ్డికి వెంకటగిరి ఫస్ట్ క్లాస్ న్యాయస్థానంలో న్యాయమూర్తి అనూష జైలుశిక్ష విధించినట్లు సోమవారం న్యాయస్థానం వర్గాలు తెలిపాయి.