అద్దె వాహనాలతో అధికారుల కక్కుర్తి
తిరుపతి నగరపాలక సంస్థకు చెందిన ఓ ఇంజినీర్ అద్దె వాహనం వెసులుబాటు కలిగి ఉన్నారు. సొంత వాహనాన్ని అద్దె వాహనంగా చూపిస్తూ నగరపాలిక కార్యాలయం నుంచి నెలసరి అద్దె పొందుతున్నారు.
అంతా నగరపాలిక ఖర్చే
న్యూస్టుడే, తిరుపతి(నగరపాలిక)
* తిరుపతి నగరపాలక సంస్థకు చెందిన ఓ ఇంజినీర్ అద్దె వాహనం వెసులుబాటు కలిగి ఉన్నారు. సొంత వాహనాన్ని అద్దె వాహనంగా చూపిస్తూ నగరపాలిక కార్యాలయం నుంచి నెలసరి అద్దె పొందుతున్నారు. అద్దె ఒప్పందం ప్రకారం డ్రైవర్ను దాని యజమానే సమకూర్చాలి. కానీ ఇంజినీర్ నగరపాలిక నుంచి జీతం తీసుకుంటున్న డ్రైవర్ను తన వాహనానికి డ్రైవర్గా నియమించుకున్నారు. ఇంతటితో ఆగకుండా నగరపాలిక వాహనాలకు నిత్యం డీజిల్ నింపే చోటే ఆయన వాహనానికి నింపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సొంత వాహనం, నగరపాలిక డ్రైవర్, నగరపాలిక చెల్లించే బిల్లుల నుంచి డీజిల్ పొందుతూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న వైనం అక్కడి కార్యాలయంలో పనిచేసే చాలా మందికి తెలుసు.
* ఇది కేవలం ఇంజినీర్కు మాత్రమే పరిమితం కాలేదు. నగరపాలిక అద్దె వాహనాల వ్యవహారంలో అనేక మంది అడ్డదారులు తొక్కారని ఆరోపణలు ఉన్నాయి. ఇదే వ్యవహారంపై ప్రైవేటు వాహనాలకు డ్రైవర్లుగా పనిచేస్తున్న వారి వివరాలు, వ్యక్తిగత వాహనాలు వినియోగిస్తున్న అధికారుల సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది.
నగరపాలక సంస్థ పరిధిలో కమిషనర్, అదనపు కమిషనర్ మినహా అధికారులందరికీ అద్దె వాహనాలు కేటాయించారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నగరపాలిక పరిధిలో నెలకు రూ.35 వేల అద్దె ప్రాతిపదికన 18, నెలకు రూ.45 వేల అద్దె ప్రాతిపదికన ఒక వాహనాన్ని సమకూర్చారు. అధిక రీడింగ్ తిరిగే వాహనాలతో కలిపి ఏటా రూ.86 లక్షల బిల్లులు చెల్లించాల్సి ఉంది. గతేడాది అద్దె వాహనాల వ్యవహారంలో అనుమానాలు వ్యక్తం కావడంతో అప్పటి కమిషనర్ అనుపమ అంజలి 10 నెలల బిల్లుల్ని చెల్లించేందుకు నిరాకరించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 20 అద్దె వాహనాల కోసం రూ.90 లక్షలు కేటాయించారు. ప్రస్తుతం పాత బకాయిలతో పాటు ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటి వరకు బిల్లులు చెల్లించకపోవడానికి కారణం అద్దె వాహనాల్లో గోల్మాల్ జరుగుతున్నట్లు ఫిర్యాదు రావడంతోనేనని తెలిసింది.
రిజిస్ట్రేషన్ నంబరు ఒకటి.. తిరిగేది మరొకటి
నగరపాలక సంస్థకు సమర్పించే బిల్లుల్లో ఎవరో ప్రైవేటు వ్యక్తులు, ట్రావెల్స్ నుంచి బిల్లులు సమర్పిస్తున్నారు. వాస్తవానికి వారు సమర్పించిన బిల్లులో సూచించిన వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లు, సదరు అధికారి వినియోగించే వాహన రిజిస్ట్రేషన్ నంబర్లు వేర్వేరుగా ఉంటున్నాయి. ఇదే విషయాన్ని గుర్తించిన అధికారులు ఈ ఏడాది నుంచి యాజమానులు, ట్రావెల్స్ వారితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పత్రాలు సమర్పించాలని ఆదేశించారు. వాస్తవానికి ఎల్లో బోర్డు వాహనాల బిల్లు సమర్పిస్తున్నా.. అధికారులు ఎక్కువగా వైట్ బోర్డు కలిగి ఉన్న వాహనాల్లోనే కనిపిస్తుంటారు.
ఇదీ లెక్క..
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నెలకు ఒక్కో వాహనానికి రూ.35 వేలు అద్దె చెల్లించాలి. అద్దె వాహనంతో పాటు డ్రైవర్, నెలకు 2500 కి.మీ. వరకు అయ్యే డిజిల్ ఖర్చు వాహన అసలు యజమానే భరించాలి. సొంత వాహనం(వైట్ బోర్డు) కలిగిన వాహనాన్ని వినియోగించకూడదు. నిర్దేశించిన దూరానికి మించి తిరిగితే కి.మీ.కు రూ.10 చొప్పున చెల్లించాలి. మరమ్మతులు, ఇతర నిర్వహణ ఖర్చులు యజమానే చెల్లించాలి. నిబంధనలు భేఖాతరు చేస్తూ కొందరు అధికారులు నగరపాలిక డ్రైవర్లను, నగరపాలిక డీజిల్ను వినియోగిస్తూ వ్యక్తిగత వాహనాలకు పూర్తిస్థాయి అద్దెలు పొందుతున్నట్లు ఆరోపణలున్నాయి.
విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం
- మోహన్, ఎస్ఈ, తిరుపతి నగరపాలక సంస్థ
అద్దె వాహనాలకు సంబంధించి గత సంవత్సరం పలువురు యజమానులు ఇంకా బిల్లులు సమర్పించలేదు. సమర్పించిన అనంతరం వాటిలో లోటుపాట్లు గుర్తించి బిల్లులు చెల్లిస్తాం. పలువురు బిల్లులు సమర్పించకపోవడం వల్లే వారికి బిల్లులు ఇవ్వలేదు. నగర పాలక కమిషనర్తో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రేమ పేరుతో వంచన.. తాళి తెంచి నడిరోడ్డుపై వదిలి
[ 19-03-2024]
ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటా...కాదంటే చంపేస్తా... ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకుంటానని ఓ యువకుడు, యువతిని బెదిరించి, వేధించి పెళ్లి చేసుకున్నాడు. -
బటన్ నొక్కినా..నగదు పడలేదేమన్నా!
[ 19-03-2024]
ఇచ్చిన మాట నెరవేరుస్తూ.. ఇంతకాలం మన ప్రభుత్వం అందించిన తోడ్పాటు అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందంటూ సీఎం జగన్ వేసిన నాలుగో విడత చేయూత లబ్ధి అక్కచెల్లెమ్మలకు అందలేదు. -
అనుమతులు లేకున్నా..అడ్డుకోకూడదంతే!
[ 19-03-2024]
జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ), హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలనూ వైకాపా ప్రభుత్వం లెక్క చేయడంలేదు. -
కోడ్ ఉంది.. గుట్టుగా కానిచ్చేయ్..!
[ 19-03-2024]
పుత్తూరు పట్టణంలోని రూ.వందల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు, కుంటలు, కాలువలు ఇప్పటికే ఆక్రమణకు గురయ్యాయి. ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు స్థలాలు కరవయ్యాయి. -
సమస్యల నడుమ ‘పది’ పరీక్ష ప్రారంభం
[ 19-03-2024]
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జిల్లాలో సమస్యల నడుమ సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. -
నిబంధనలు మరచి.. భక్తి చూపుతూ
[ 19-03-2024]
ఎన్నికల నియమావళి అమలులో ఉన్నా.. అధికార పార్టీ నాయకుల సేవలో అధికారులు తరిస్తున్నారు. రామకుప్పం మండలానికి మురుగేశ్ కుప్పం మండలంలో టీఏగా పనిచేస్తున్నారు. -
‘ఓపెన్’గా మాస్ కాపీయింగ్
[ 19-03-2024]
సార్వత్రిక పాఠశాలలోని పదో తరగతి, ఇంటర్ పరీక్షలు సోమవారం ప్రారంభమాయ్యయి. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ప్రశ్నపత్రాలు అందినప్పటి నుంచి మూకుమ్మడి చూచిరాతలు మొదలయ్యాయి. -
ఏళ్లుగా విస్మరించి.. ఇప్పుడు హడావుడి
[ 19-03-2024]
ఓటర్లను మభ్య పెట్టేందుకు అధికార వైకాపా కుయుక్తులు పన్నుతూనే ఉంది. -
తెదేపాలో చేరినందుకు.. వైకాపా శ్రేణుల దాడి
[ 19-03-2024]
తెదేపాలో చేరికను జీర్ణించుకోలేక.. వైకాపా కార్యకర్తలు దాడి చేసిన ఘటన చిత్తూరులో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. -
రోజమ్మా.. శిల్పారామం ఎక్కడమ్మా..?
[ 19-03-2024]
మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లో ఆ శాఖకు సంబంధించిన అభివృద్ధి పనులు వేగవంతమవుతాయని అందరూ భావిస్తారు.. అయితే పర్యాటక శాఖ మంత్రి జిల్లాలో పర్యాటక కేంద్రం ఏర్పాటుకు పదెకరాల స్థలం దొరక్కపోవడమంటే విడ్డూరమే! -
‘అభినయ్ అండతోనే కార్పొరేటర్ల బరితెగింపు’
[ 19-03-2024]
నగరపాలిక ఉపమేయర్ భూమన అభినయ్రెడ్డి ప్రోత్సాహంతోనే అధికార వైకాపా కార్పొరేటర్లు బరితెగించి అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని 35వ డివిజన్ తెదేపా కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ ఆరోపించారు. -
పరీక్షకు వెళ్లి.. విగతజీవిగా
[ 19-03-2024]
పదో తరగతి పరీక్ష రాసొస్తాని చెప్పి వెళ్లిన కుమారుడు విగతజీవిగా రావడంతో ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. -
ఇంటి పట్టా.. ఇక రానట్టే..!
[ 19-03-2024]
ఇళ్ల స్థలాల మంజూరును నిరంతర ప్రక్రియగా చేశాం.. ఎవరికైనా అర్హత ఉండి ఇంటి స్థలం లేకుంటే దరఖాస్తు చేసిన 90 రోజుల్లో పరిశీలించి మీకు స్థలాలు ఇస్తాం.’ -
అదను చూసి.. బరితెగించి..
[ 19-03-2024]
శ్రీకాళహస్తి శివారులోని రాజీవ్నగర్ అంటే భూవివాదాలకు చిరునామాగా వినుతికెక్కింది. వైకాపా నేతలు, కొందరు పురపాలిక ఉద్యోగులు ఎంతగా సొమ్ము చేసుకున్నారో అందరికీ తెలిసిందే. -
ఎస్వీయూలో అక్రమ నియామకాలు
[ 19-03-2024]
రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి నిబంధనలను అతిక్రమించి ఎసీˆ్వయూలో 12 మందిని ఒప్పంద పద్ధతిలో నాన్టీచింగ్ ఉద్యోగులుగా నియమించినట్లు సమాచారం. -
సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం
[ 19-03-2024]
-
నియమావళి.. ఉల్లంఘించి నిద్రలో జోగాలి
[ 19-03-2024]
సార్వత్రిక ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి రెండు రోజులు గడుస్తున్నా.. జిల్లాలోని చాలాచోట్ల కోడ్ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. -
పేరుకే కుళాయిలు.. పనిచేయని కూలర్లు
[ 19-03-2024]
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్న ఆర్టీసీ ఉన్నతాధికారుల మాటలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
అనీష్.. దాదాగిరి
[ 19-03-2024]
నగరపాలక సంస్థ పరిధిలోని 45వ డివిజన్ కార్పొరేటర్ అనీష్, ఆయన అనుచరుల దందాపై నగరవాసులు వరుస ఆరోపణలు గుప్పిస్తున్నారు. -
అబ్బా.. కొనలేమిక..!
[ 19-03-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఛార్జీల మోతతో వినియోగదారులకు విద్యుత్తు శాఖ అంటేనే భయపడేలా చేసింది. -
బంగారం, చిల్లర దుకాణాల్లో చోరీ
[ 19-03-2024]
నాయుడుపేట పోలీసుస్టేషన్కు కూతవేటు దూరంలోని ఎన్బీఆర్ఎస్ బంగారు ఆభరణాల దుకాణం, మరో చిల్లర దుకాణంలో ఆదివారం రాత్రి దుండగులు చోరీ చేశారు. -
ఉపాధ్యాయుడికి జైలుశిక్ష
[ 19-03-2024]
వరకట్నం వేధింపు కేసులో ప్రభుత్వ ఉపాధ్యాయుడు చెవిరెడ్డి సుధాకర్రెడ్డికి వెంకటగిరి ఫస్ట్ క్లాస్ న్యాయస్థానంలో న్యాయమూర్తి అనూష జైలుశిక్ష విధించినట్లు సోమవారం న్యాయస్థానం వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు (Latest News)
-
SS Rajamouli: త్వరలో షూటింగ్.. మహేశ్ మూవీపై జక్కన్న అప్డేట్
-
MLC Kavitha: సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ను వెనక్కి తీసుకున్న కవిత
-
IPL 2024: రోహిత్ శర్మ, సంజు శాంసన్ మధ్య కెప్టెన్సీలో పోలికలు ఇవే: ధ్రువ్ జురెల్
-
TS News: తమిళిసై రాజీనామాకు ఆమోదం.. ఝార్ఖండ్ గవర్నర్కు అదనపు బాధ్యతలు
-
Liquor Policy Case: రూ.100కోట్ల చెల్లింపులపై ఈడీ ప్రకటన.. అక్రమంగా ఒక్క రూపాయీ లేదన్న ఆప్
-
POLL: రోహిత్ను కాదని హార్దిక్కు కెప్టెన్సీ... ముంబయి ఇండియన్స్ నిర్ణయం సరైనదేనా?