తుప్పు పడుతున్నా..మెప్పు కోసం
తిరుపతి జిల్లా పుత్తూరు మున్సిపాలిటీలో తెదేపా హయాంలో మంజూరైన 1,006 గృహాల్లో.. 426 మాత్రమే పూర్తయ్యాయి. పూర్తయిన గృహాలకు వైకాపా రంగులు వేస్తున్నారు.
టిడ్కో గృహాలనూ వదల్లేదు
తిరుపతి జిల్లా పుత్తూరు మున్సిపాలిటీలో తెదేపా హయాంలో మంజూరైన 1,006 గృహాల్లో.. 426 మాత్రమే పూర్తయ్యాయి. పూర్తయిన గృహాలకు వైకాపా రంగులు వేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో 80 శాతం పనులు పూర్తి చేశారు. ఎన్నికలు రావడంతో వైకాపా అధికారంలోకి వచ్చాక ఈ గృహాల పనులు పూర్తిగా ఆపేశారు. గత ప్రభుత్వ హయాంలో పూర్తిచేసిన వాటినే ఈ ఏడాది చివరకు పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేయడానికి ఇటీవల మౌలిక వసతుల ఏర్పాటుకు నిధులు మంజూరు చేసి మంత్రి ఆర్కే రోజా భూమిపూజ చేశారు. ఇక పునాదుల్లో నిలిచిన గృహాల్లో ఇనుము పూర్తిగా తుప్పు పడుతుంటే.. మరోవైపు అధికార పార్టీ మెప్పు కోసం రంగులు వేస్తుండటం గమనార్హం.
న్యూస్టుడే, పుత్తూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిహారంపై కాకి లెక్కలు
[ 08-12-2023]
వరదలో ఇళ్లు కూలిన వారికి సాయానికి దిక్కులేదు. దెబ్బతిన్న ఉద్యాన పంటలు లెక్కల్లోకి ఎక్కించలేదు. -
సమస్యలపై నిలదీత
[ 08-12-2023]
మండలంలో విద్యుత్తు సరఫరా సక్రమంగా చేపట్టక పోవడంతో బాధితులు అధికారులను నిలదీశారు. -
తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు
[ 08-12-2023]
నాలుగు రోజులుగా విద్యుత్తు లేదు, తాగునీటి సరఫరా లేదు.. ఎలా బతకాలంటూ తడ మండలంలోని పెరియవట్టు, రామాపురంకుప్పం గ్రామాల మహిళలు వేర్వేరుగా గురువారం జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. -
అన్నదాత అవస్థలు.. ఆలకించని పాలకులు
[ 08-12-2023]
మండలంలోని పలు ప్రాంతాల్లో కాళంగి వరద ముంచెత్తింది. ఇది కాస్తా పుచ్చాకాలువకు చేరి, అక్కడి నుంచి పొలాల్లోకి వెళ్లింది. ఈ వరదతో వరి నాడుమడులు, పంట పొలాలు నీటి మునిగాయి. నేటికీ పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. -
ఫ్లడ్ బ్యాంకుల నిధులేవి జగన్!
[ 08-12-2023]
కరకట్టల పటిష్ఠానికి వైకాపా ప్రభుత్వం రూపాయి ఇవ్వలేదు. స్వర్ణముఖి, కాళంగి, చల్లకాలువ ప్రాంతాల్లో కరట్టలు బలహీనంగా ఉండటంతో తెదేపా హయాంలో నిధులు కేటాయించారు. -
అప్పుడోసారీ.. మరి ఈ సారో!
[ 08-12-2023]
తనపల్లి వద్ద కూలిన వంతెన నిర్మాణానికి రూ.14.30 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. -
చోరీ కేసుల్లో నిందితుడికి జైలు
[ 08-12-2023]
చోరీ కేసుల్లో నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ సిరిసిల్ల ప్రథమశ్రేణి కోర్టు జడ్జి ప్రవీణ్ గురువారం తీర్పునిచ్చారు. -
భార్య హత్య కేసులో.. భర్తకు బతికినంత కాలం జైలు
[ 08-12-2023]
భార్యను అతి దారుణంగా హతమార్చిన కేసులో నిందితుడైన భర్తకు కోర్టు బతికినంత కాలం జైలుశిక్ష విధించింది. -
‘ఎదురుకేసు పెడతామని బెదిరిస్తున్నారు’
[ 08-12-2023]
తన కుమార్తెను అపహరించిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తే, స్పందించకుండా కాలయాపన చేస్తూ తమపై కేసు నమోదు చేస్తామని బెదిరిస్తున్నా రని గంగాధరనెల్లూరు మండలం వేపంజేరికి చెందిన చిన్నయ్యరెడ్డి ఆరోపించారు. -
తిరుమలలో అదృశ్యమై నిజామాబాద్లో ప్రత్యక్షం
[ 08-12-2023]
తిరుమల నుంచి అదృశ్యమైన ముగ్గురు విద్యార్థులను నిజామాబాద్ రైల్వే పోలీసులు గుర్తించి తిరుమల పోలీసులకు సమాచారం అందించారు. -
చిరుత సంచారంపై భయాందోళన
[ 08-12-2023]
చిరుతలు సంచారిస్తున్నాయంటూ కొల్లుపల్లి, కొంగనపల్లి, వెంకటాపురం గ్రామస్థులు గురువారం భయాందోళన చెందారు. -
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయండి
[ 08-12-2023]
అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాల్ని ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నాగరాజన్ డిమాండ్ చేశారు. -
నడిపించే నాయికలు..
[ 08-12-2023]
భూమికి ఉన్నంత ఓపిక మహిళామణులకు ఉంటుంది.. కష్టాల్ని సమర్ధంగా ఎదుర్కొనే నేర్పు వనితల సొంతం. -
జగనన్న స్మార్ట్సిటీ హుళక్కేనా?
[ 08-12-2023]
మధ్య తరగతి ప్రజలకు అందుబాటులోని ధరలకు అభివృద్ధి చేసి ప్లాట్లు విక్రయించేలా రాష్ట్ర ప్రభుత్వం జగనన్న స్మార్ట్సిటీ ప్లాట్ల కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. -
వరసిద్ధుడికి వెండి పూలమాల కానుక
[ 08-12-2023]
శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారికి ప్రకాశం జిల్లా కొండేపి గ్రామ వాస్తవ్యుడు కె.అంకులయ్య 2.5 కిలోల బరువు కలిగిన సుమారు రూ.2 లక్షల విలువ చేసే వెండి పూలమాలను ఆలయ ఏఈవో విద్యాసాగర్రెడ్డికి శుక్రవారం రాత్రి అందజేశారు. -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
[ 08-12-2023]
శ్రీవారిని పలువురు ప్రముఖులు గురువారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారి మూలమూర్తిని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, వైకాపా నాయకుడు ఎమ్మార్సీ రెడ్డి, సినీనటుడు అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి ఇతర కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. -
‘ముఖ్యమంత్రి జగన్పై కేసు నమోదు చేయండి’
[ 08-12-2023]
విద్యార్థులు, నిరుద్యోగ యువతను అమలు కాని హామీలతో మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. -
రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడాలి
[ 08-12-2023]
రాష్ట్ర ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడాలని చిత్తూరు నియోజకవర్గంలోని ఎంపీటీసీ, సర్పంచులు డిమాండ్ చేశారు. -
అమరవీరుల త్యాగం చిరస్మరణీయం
[ 08-12-2023]
దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగం చిరస్మరణీయమని కలెక్టర్ షన్మోహన్ అన్నారు. -
పడుగు చెమ్మగిల్లి ముడతపడినదృశ్యం
[ 08-12-2023]
వర్షం కారణంగా వారం రోజులుగా పనుల్లేవు. మగ్గం గుంతల్లో చెమ్మ ఆరేవరకు పనులు చేసేందుకు వీల్లేదు. -
ఆసుపత్రిలో పరికరాలున్నాయంతే..!
[ 08-12-2023]
చిత్తూరులోని ప్రభుత్వ-అపోలో ఆస్పత్రిలో పేరుకే పరికరాలున్నాయి. అత్యధికం పనిచేయక.. మరికొన్ని పనిచేయకపోవడంతో ప్రజలు ప్రైవేటు ఆసుపత్రుల బాట పడుతున్నారు. -
పీకల్లోతు కష్టాల్లో చేనేతలు
[ 08-12-2023]
జిల్లాలో చేనేత పరిశ్రమ ఇప్పటికే తిరోగమన దిశవైపు పయనిస్తోంది. చేనేత వస్త్రాలకు డిమాండ్ ఉన్నా కార్మికుల కొరత ఈ రంగాన్ని పట్టిపీడిస్తోంది. -
వర్షాభావంపై తేలిన లెక్క
[ 08-12-2023]
జిల్లాలో ఖరీఫ్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.. వర్షాధారంగా వేసిన వేరుసెనగ పంట పూర్తిగా ఎండిపోయింది. -
తూర్పు తిరిగి దండం పెట్టాల్సిందేనా..?
[ 08-12-2023]
మిగ్జాం తుపాను ధాటికి కురిసిన భారీ వర్షాలు తూర్పు మండలాలను అతలాకుతలం చేశాయి.