అదరక.. బెదరక
తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా తెదేపా శ్రేణులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు గురువారం 9వ రోజుకు చేరుకున్నాయి.
గూడూరు : రిలే నిరాహార దీక్షలో కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మి తదితరులు
తిరుపతి(నగరం), న్యూస్టుడే: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా తెదేపా శ్రేణులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు గురువారం 9వ రోజుకు చేరుకున్నాయి. తిరుపతిలోని పాత నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే దీక్షల్లో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, ఆ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు నరసింహయాదవ్ పాల్గొని చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండించారు. చంద్రబాబుకు మద్దతుగా చేపట్టిన సంతకాల సేకరణలో ప్రజలు పాల్గొని మద్దతు ప్రకటించారు. చంద్రగిరిలో ఆ పార్టీ బాధ్యుడు పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి ఆధ్వర్యంలో భారీగా మహిళలు ర్యాలీలో పాల్గొని చంద్రబాబుపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గూడూరులోని తెదేపా కార్యాలయంలో రిలే దీక్షలో కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే సునీల్కుమార్ పాల్గొన్నారు. వెంకటగిరి జీఎన్ఆర్ ట్రస్టు కార్యాలయంలో దీక్షలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలోని మూడు మండలాల ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన పలువురు పాల్గొని మద్దతు ప్రకటించారు. సూళ్లూరుపేట తెదేపా కార్యాలయంలో జరిగిన దీక్షలో కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, మాజీ మంత్రి పరసారత్నం, నాయకుడు సతీష్రెడ్డి పాల్గొన్నారు. సత్యవేడులోని గంగమ్మ ఆలయం వద్ద నాయకులు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలోని తెదేపా కార్యాలయం వద్ద ఆ పార్టీ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో దీక్షలు నిర్వహించారు. చెన్నై రోడ్డులోని సాయిబాబా ఆలయం వద్ద 108 కొబ్బరికాయలు కొట్టారు.
ఎస్వీ వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద కళ్లకు గంతలతో టీఎన్ఎస్ఎఫ్ నాయకుల ప్రదర్శన
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తితిదేకు రూ.5 కోట్ల విద్యుత్ గాలిమర విరాళం
[ 01-12-2023]
ముబయికి చెందిన విష్ విండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ తితిదేకు రూ.5 కోట్ల విలువైన 800 కిలోవాట్ల విద్యుత్ గాలిమరను విరాళంగా అందించారు. -
TTD: వైకుంఠద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు: ఈవో ధర్మారెడ్డి
[ 01-12-2023]
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వైకుంఠ ద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో ధర్మారెడ్డి తెలిపారు. -
పరిశ్రమ లేకపోయినా ఫర్వాలేదు.. మా భూములివ్వం
[ 01-12-2023]
పుంగనూరులో గోపిశెట్టిపల్లి రైతులు ఆందోళనకు దిగారు. మండలంలోని ఆరేడిగుంట గ్రామానికి సమీపంలో రూ.500 కోట్లతో నిర్మించనున్న జర్మనీకి చెందిన ఓ సంస్థ ఎలక్ట్రిక్ బస్సుల తయారీ పరిశ్రమ నిర్మాణాన్ని చేపడుతోంది. -
Chandrababu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు
[ 01-12-2023]
తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సతీమణి భువనేశ్వరితో కలిసి దర్శనం చేసుకున్నారు. -
అధినేతా.. మీ వెంటే మేమంతా..!
[ 01-12-2023]
అభిమాన నాయకుడి పర్యటన షెడ్యూల్లో ప్రకటించిన సమయం ఎప్పుడో దాటిపోయింది.. ఓ వైపు చీకటి పడుతోంది.. మరోవైపు మనిషిని తడిపి ముద్ద చేసేంతలా జోరుగా వర్షం పడుతోంది.. -
లో‘పాల’ వెల్లువ
[ 01-12-2023]
‘జగనన్న పాల వెల్లువ’ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పథకం. ఈ కార్యక్రమం కింద విజయా డెయిరీ ఆస్తులను అమూల్ సంస్థకు కట్టబెడుతోంది. -
దేవుడా.. ఉచిత బియ్యమే దిక్కు..!
[ 01-12-2023]
ప్రతి నెలా బియ్యం కార్డుదారులందరికీ బియ్యం, కందిపప్పు, చక్కెర, గోధుమపిండి అందజేస్తున్నామని ప్రభుత్వం చేస్తున్న ప్రచార ఆర్భాటాలే తప్ప.. క్షేత్రస్థాయిలో భిన్న పరిస్థితులు ఉన్నాయి.. -
విద్యార్థులు భళా..
[ 01-12-2023]
నేటి విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలు.. దేశానికి అవసరమైన శాస్త్రవేత్తలను పాఠశాల స్థాయి నుంచే సిద్ధం చేయాలనేది ప్రభుత్వాల సంకల్పం.. -
స్వర్ణరథంపై లంబోదరుడి విహారం
[ 01-12-2023]
శ్రీ వరసిద్ధి వినాయకస్వామి సిద్ధిబుద్ధి సమేతుడై స్వర్ణరథంపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ గురువారం రాత్రి భక్తులను కటాక్షించారు. -
చంద్రబాబును కలిసిన చిత్తూరు నేతలు
[ 01-12-2023]
తిరుమల దర్శనార్థం గురువారం తిరుపతికి వచ్చిన చంద్రబాబుకు తెదేపా నేతలు ఘన స్వాగతం పలికారు. -
స్వపక్షంలో విపక్షం..
[ 01-12-2023]
అధికార పార్టీ కౌన్సిలర్ పలు సమస్యలపై.. స్వపక్షాన్ని, అధికారులను గురువారం నిర్వహించిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో నిలదీశారు. -
ప్రభుత్వ కార్యాలయం ఎదుట పార్టీ జెండా..
[ 01-12-2023]
పురపాలికలో గురువారం నిబంధనలను అతిక్రమించి సచివాలయ ఆవరణలో వైకాపా జెండాను పురపాలక ఛైర్మన్ అలీంబాషా ఎగురవేశారు. -
వైకాపా కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు
[ 01-12-2023]
అధికార వైకాపా నిర్వహిస్తున్న ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమానికి అధికారులు అండగా నిలవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. -
ఫర్నిచర్ తయారీ కేంద్రంలోఅగ్నిప్రమాదం
[ 01-12-2023]
ఫర్నిచర్ తయారీ కుటీర పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో రూ.20 లక్షల మేర ఆస్తినష్టం జరిగింది. -
బంగాళాఖాతంలో అలజడి
[ 01-12-2023]
కోట, చిట్టమూరు మండలాల్లో మూడు రోజులుగా ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తున్నాయి -
15 వరకు న్యాయవాదుల విధుల బహిష్కరణ
[ 01-12-2023]
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్-27ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ -
99 మంది ఉపాధ్యాయులకు నోటీసులు
[ 01-12-2023]
పాఠశాలకు హాజరై బయోమెట్రిక్ నమోదు చేయని 99మంది ఉపాధ్యాయులకు నోటీసులు జారీ చేశామని డీఈవో విజయేంద్రరావు తెలిపారు.


తాజా వార్తలు (Latest News)
-
IND vs SA: అతడికి ఓ లాలీపాప్ ఇచ్చారు.. చాహల్ను వన్డేలకు ఎంపిక చేయడంపై హర్భజన్
-
Telsa: టెస్లాకు ప్రత్యేక మినహాయింపులు ఉండవ్!
-
Social Look: చీరలో మెరిసిన త్రిష.. పూజ క్విక్ పిక్..!
-
GST collections: నవంబర్ జీఎస్టీ వసూళ్లు ₹1.67 లక్షల కోట్లు
-
Cyclone: ఏపీకి తుపాను ముప్పు.. మచిలీపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం
-
Bengaluru: తల్లిదండ్రులెవరూ ఆందోళన చెందొద్దు: కర్ణాటక హోంమంత్రి విజ్ఞప్తి