logo

ఎస్సీ వర్గీకరణకు సహకరించాలని వినతి

ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సహకరించాలని కోరుతూ ఏపీ ఎమ్మార్పీఎస్‌ నాయకులు ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాను కోరారు. మండలంలోని ఎస్‌.అన్నవరంలోని కార్యాలయంలో శనివారం సాయంత్రం కలిసి వినతిపత్రం అందించారు. ఏబీసీడీ వర్గీకరణ కోసం దిల్లీలోని జంతర్‌ మంతర్‌

Published : 05 Dec 2021 06:26 IST

తునిగ్రామీణం: ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సహకరించాలని కోరుతూ ఏపీ ఎమ్మార్పీఎస్‌ నాయకులు ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాను కోరారు. మండలంలోని ఎస్‌.అన్నవరంలోని కార్యాలయంలో శనివారం సాయంత్రం కలిసి వినతిపత్రం అందించారు. ఏబీసీడీ వర్గీకరణ కోసం దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద తమ నాయకుడు దండు వీరయ్య ఈ నెల 8, 9 తేదీల్లో దీక్ష చేపట్టనున్నారని నియోజకవర్గ ఇన్‌ఛార్జి పలివెల శివమణి తెలిపారు. నియోజకవర్గం నుంచి ఈ నెల 6న ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లనున్నట్లు తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని