logo

వాహనం దొరికింది.. నిందితుల పరారీ

గొల్లప్రోలు టోల్‌ప్లాజా వద్ద హల్‌చల్‌ చేసి.. పిఠాపురం మండలం విరవలో ద్విచక్ర వాహనదారుడిని ఢీకొట్టి ఒకరి మృతికి కారణమైన నిందితులు పోలీసుల కళ్లుగప్పి ఓ వాహనంలో పరారైన విషయం తెలిసిందే. తామరాడలోని ఏలేరు కాలువగట్టుపై టేకు తోటల్లో ఉన్న వాహనాన్ని పిఠాపురం, కిర్లంపూడి పోలీసులు

Published : 05 Dec 2021 06:26 IST


స్వాధీనం చేసుకున్న గంజాయి

కిర్లంపూడి: గొల్లప్రోలు టోల్‌ప్లాజా వద్ద హల్‌చల్‌ చేసి.. పిఠాపురం మండలం విరవలో ద్విచక్ర వాహనదారుడిని ఢీకొట్టి ఒకరి మృతికి కారణమైన నిందితులు పోలీసుల కళ్లుగప్పి ఓ వాహనంలో పరారైన విషయం తెలిసిందే. తామరాడలోని ఏలేరు కాలువగట్టుపై టేకు తోటల్లో ఉన్న వాహనాన్ని పిఠాపురం, కిర్లంపూడి పోలీసులు శనివారం గుర్తించారు. అందులో ఉన్న 750 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పరారీలో ఉన్నారు. వాహనం, గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఎస్సై అప్పలరాజు చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని