logo

24 గంటలు.. 327 కొవిడ్‌ కేసులు

గడిచిన 24 గంటల్లో జిల్లాలో 327 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 1,290 మంది మృతి చెందగా, పాజిటివ్‌ కేసుల సంఖË్య 2,96,534కి చేరింది. ఇప్పటి వరకు 2,93,826

Published : 15 Jan 2022 03:06 IST

మసీదు సెంటర్‌ (కాకినాడ), న్యూస్‌టుడే: గడిచిన 24 గంటల్లో జిల్లాలో 327 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 1,290 మంది మృతి చెందగా, పాజిటివ్‌ కేసుల సంఖË్య 2,96,534కి చేరింది. ఇప్పటి వరకు 2,93,826 మంది కోలుకోగా, ప్రస్తుతం 1,418 క్రియాశీలక కేసులున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని