logo

మండువా లోగిలికి.. మహోత్సవం

నూట పదేళ్ల కిందట మర్రిపూడిలో నిర్మించిన మండువ లోగిలికి పుట్టా వంశీయులు మహోత్సవం నిర్వహించారు. సంక్రాంతిని పురస్కరించుకుని గ్రామంలో కలిసిన వారంతా.. తమ వంశీయులకు అయిదు తరాలుగా నిలయంగా ఉన్న ఈ మండువ లోగిలికి మహోత్సవం నిర్వహించి, కేకు కోసి ఒకరికొకరు తినిపించుకున్నారు. పుట్టా వారి

Published : 18 Jan 2022 04:29 IST

నూట పదేళ్ల కిందట మర్రిపూడిలో నిర్మించిన మండువ లోగిలికి పుట్టా వంశీయులు మహోత్సవం నిర్వహించారు. సంక్రాంతిని పురస్కరించుకుని గ్రామంలో కలిసిన వారంతా.. తమ వంశీయులకు అయిదు తరాలుగా నిలయంగా ఉన్న ఈ మండువ లోగిలికి మహోత్సవం నిర్వహించి, కేకు కోసి ఒకరికొకరు తినిపించుకున్నారు. పుట్టా వారి మండువ లోగిలి మహోత్సవం అంటూ మర్రిపూడిలో బ్యానర్లు ఏర్పాటు చేసి, కరపత్రాలను స్థానికంగా పంపిణీ చేయడం ఆసక్తిగా మారింది.- న్యూస్‌టుడే, రంగంపేట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని