కొవిడ్ @3,00,743
కొవిడ్ కోరలు చాస్తోంది.. రూపు మార్చి ఆవహిస్తోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దూకుడూ జిల్లాలో నానాటికీ పెరుగుతోంది. 2020 మార్చి 21న తొలి కొవిడ్ కేసు నమోదైనప్పటి నుంచి.. కేసుల తాకిడికి అడ్డూఆపూ లేకుండా పోయింది. 22 నెల
సుదీర్ఘ విరామం తర్వాత మరో మరణం
ధవళేశ్వరం పీహెచ్సీ వద్ద పరీక్షల కోసం ఎదురుచూపు
పరీక్షలకు ప్రామాణికం ఇదే..
జిల్లాలో పీహెచ్సీలు, సీహెచ్సీలు ఇతర ప్రభుత్వ వైద్యశాలల ప్రాంగణాల్లో కొవిడ్ పరీక్షలు చేస్తున్నారు. స్మార్ట్ టెస్టింగ్ వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు జిల్లా యంత్రాంగం చెబుతోంది. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్తోపాటు.. అత్యవసర కేసులు, గర్భిణులు, 70 ఏళ్లు దాటిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి పరీక్షల్లో ప్రాధాన్యం ఇస్తున్నారు.
పెరుగుతున్న తీవ్రత...
ప్రస్తుతం వెలుగు చూస్తున్న కేసుల్లో ఒమిక్రాన్ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు. విదేశాల నుంచి 6,500 మంది వరకు జిల్లాకు చేరుకోవడంతో వారందరికీ పరీక్షలు నిర్వహించి.. ఆరోగ్యస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. గతనెలలో పాజిటివిటీ 0.61 శాతం ఉంటే.. ఈనెలలో 7.58 శాతానికి చేరింది. 24 గంటల పరీక్షలతో నమోదైన కేసులతో పోలిస్తే గత మూడు రోజులుగా పాజిటివిటీ రేటు 20 శాతం వరకు నమోదవడం గమనార్హం. అనుమానిత ప్రాంతాల్లో పరీక్షలు పెంచడం ఓ కారణంగా అధికారులు చెబుతున్నారు.
కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలకు అనుబంధంగా ఉన్న గ్రామీణ మండలాల్లో కేసుల తీవ్రత కలవరపెడుతోంది. మన్యంలో ఎటపాక, చింతూరు, కూనవరం మండలాల్లో కేసులు ఎక్కువగా ఉండడం పరిశీలనాంశం.
బాధ్యతగా మసలుకోవాలి
కేసుల తీవ్రత పెరుగుతున్న వేళ కొవిడ్- 19 నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి. ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులూ పెరుగుతున్నాయి. మాస్కులు సరిగ్గా ధరించక పోవడం, వ్యక్తిగత శుభ్రత, భౌతిక దూరం పాటించడంలో కొందరి నిర్లక్ష్యం అందరికీ ఇబ్బందిగా మారుతోంది. రద్దీ ప్రాంతాలు, వాణిజ్య సముదాయాలు, ఇతర ప్రాంగణాల్లో నిబంధనల అమలు తప్పనిసరి. రాత్రి కర్ఫ్యూ సమర్థ అమలుపైనా దృష్టిసారించాం. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏర్పాట్లు, సమర్థ వైద్యసేవలపై దృష్టిసారించాం. -హరికిరణ్, కలెక్టర్
(ప్రతి లక్ష కేసులు నమోదైన రోజులు ఇలా)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిద్ధమంటూ వచ్చి.. నరకం చూపించి
[ 20-04-2024]
చిన్నారులు మొదలు వృద్ధుల వరకు ఎవరినీ వదలలేదు. పొలోమని బస్సులెక్కించారు.. సిద్ధం సభకు తరలి రావాల్సిందే అంటూ హుకుంలు జారీ చేశారు..తమకు తెలియని ప్రాంతానికి వచ్చి మండుటెండల్లో వారు నరకం చూశారు.. -
జీతాలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం: పురందేశ్వరి
[ 20-04-2024]
ప్రభుత్వ ఉద్యోగులకు సక్రమంగా జీతాలు ఇవ్వలేని పరిసితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. -
వెంకన్న కల్యాణం.. కల్యాణ క్రతువు
[ 20-04-2024]
కోనసీమ తిరుమలగా భాసిల్లుతున్న వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామి దివ్య కల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి శోభాయమానంగా జరిగింది. -
నేడు కోరుకొండలో వారాహి విజయభేరి సభ
[ 20-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్కల్యాణ్ రాజానగరం నియోజకవర్గం కోరుకొండలో శనివారం నిర్వహించనున్న వారాహి విజయభేరి బహిరంగసభలో పాల్గొననున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్న ఆయన జిల్లాలోని జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న ప్రాంతాలపైనా ప్రత్యేక దృష్టి సారించారు. -
పడలేదు పునాది.. పారిశ్రామికం సమాధి
[ 20-04-2024]
పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్లో మంచి వాతావరణం ఉంది. గోకవరం మండలంలోని గుమ్మళ్లదొడ్డి ఏపీఐఐసీ పార్కులో రూ.270 కోట్లతో అస్సాగో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు భూముల కేటాయింపు, అన్ని అనుమతులు ఆరు నెలల్లోనే ఇచ్చాం. -
కొనసాగిన నామినేషన్ల సందడి
[ 20-04-2024]
ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం మొదలైంది. ఉమ్మడి జిల్లాలో రెండో రోజే నామినేషన్ల దాఖలు సందడి కొనసాగింది. -
వైకాపా నాయకుల పథకం.. వాలంటీర్లు ప్రచారం!
[ 20-04-2024]
వైకాపా నాయకుల ఒత్తిళ్లతో కొంతమంది వాలంటీర్లు రాజీనామాలు చేసి ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతుంటే మరి కొంతమంది రాజీనామాలు చేయకుండానే ప్రచారం చేస్తున్నారు. -
రూ.8.73 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం
[ 20-04-2024]
ఎన్నికల తనిఖీల్లో భాగంగా ధవళేశ్వరం పోలీసులు శుక్రవారం రూ.8.73 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. -
హోంమంత్రి నామినేషన్ ర్యాలీకి వెళ్లొస్తుండగా ప్రమాదం
[ 20-04-2024]
హోంమంత్రి నామినేషన్ ర్యాలీకి వెళ్లిన ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై తిరిగొస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. -
జగన్ సిద్ధం.. ప్రయాణాలు నిషిద్ధం
[ 20-04-2024]
ఆర్టీసీ కాంప్లెక్స్లలో ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించినా ఒక్క బస్సు వస్తే ఒట్టు.. మరోవైపు సిద్ధం సభకు గ్రామాలకు పెద్దసంఖ్యలో బస్సులు కేటాయించినా కొన్ని ఖాళీగా.. మరికొన్ని ముగ్గురు, నలుగురు ప్రయాణికులతో వెళ్లాయి. -
వైద్యరంగానికి ఇదేనా పెద్దపీట
[ 20-04-2024]
వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయి. అరుదైన, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగుల పట్ల కనీసం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
[ 20-04-2024]
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
జిల్లాలో రెండోరోజు 12 నామినేషన్లు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో రెండోరోజు శుక్రవారం 12 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఇళ్లకు వెళ్లడం ఎలా?
[ 20-04-2024]
సిద్ధం సభకు పలు జిల్లాల నుంచి వెయ్యికిపైగా బస్సులు ఏర్పాటుచేశారు. జనాన్ని తీసుకొచ్చినప్పుడు చూపిన శ్రద్ధ తిరుగు ప్రయాణంలో చూపకపోవడంతో సభ సాయంత్రం 6.30 గంటలకు ముగిసినా.. బస్సుల కోసం రాత్రి 10 గంటల వరకు నిరీక్షించాల్సి వచ్చింది. -
సమగ్ర వ్యయ పర్యవేక్షణకు చర్యలు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేసే ఖర్చులపై సమగ్ర పర్యవేక్షణకు చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!