ఈట్ స్ట్రీట్ ఖాళీ..?
ఆకర్షణీయ నగరం కాకినాడలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈట్ స్ట్రీట్ ఆరునెల్లోనే అటకెక్కింది. స్మార్ట్సిటీ కార్పొరేషన్ మార్గదర్శకాల్లో ఈట్స్ట్రీట్ ఏర్పాటు చేయాల్సి ఉంది. దీంతో రూ. మూడు కోట్ల నిధులతో స్థానిక పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఆనుకు
దుకాణాలు లేకుండా ఖాళీగా..
బాలాజీచెరువు(కాకినాడ), న్యూస్టుడే: ఆకర్షణీయ నగరం కాకినాడలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈట్ స్ట్రీట్ ఆరునెల్లోనే అటకెక్కింది. స్మార్ట్సిటీ కార్పొరేషన్ మార్గదర్శకాల్లో ఈట్స్ట్రీట్ ఏర్పాటు చేయాల్సి ఉంది. దీంతో రూ. మూడు కోట్ల నిధులతో స్థానిక పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఆనుకుని దీన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు దీన్ని ఖాళీ చేశారు. ఈట్స్ట్రీట్ ఏర్పాటుతో కళాశాల లోపలికి చెత్త వేస్తున్నారని, ఇక్కడ డ్రైనేజీ మూసుకుపోయిందని, వీటన్నింటినీ బాగు చేసిన తరువాతే ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించాలని ఆదేశాలు రావడంతో తాత్కాలికంగా దీన్ని మూసివేశారు. సుమారు 60 మంది చిరువ్యాపారులు ఒక్కొక్కరు రూ.లక్ష వరకు వెచ్చించి బడ్డీలు తయారు చేయించుకున్నారు. అధికారుల ఆదేశాలతో వీటిని ఇక్కడి నుంచి తొలగించాల్సి వచ్చింది. ఈట్స్ట్రీట్ ప్రదేశానికి సమీపంలో ఉన్న మెక్లారిన్ పాఠశాల ఫుట్పాత్పై కొన్ని బడ్డీలను తాత్కాలికంగా ఏర్పాటు చేయగా.. వీటిని శనివారం నగరపాలక సంస్థ టౌన్ప్లానింగ్ సిబ్బంది వాహనాల్లో తరలించారు. దీంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ను ‘న్యూస్టుడే’ సంప్రదించగా తాత్కాలికంగానే ఈట్స్ట్రీట్ను నిలిపివేసినట్లు చెప్పారు. పీఆర్ డిగ్రీ కళాశాల వద్ద డ్రైనేజీ, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించి,త ్వరలో మళ్లీ దీన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడి వ్యాపారులు జేఎన్టీయూకే, బాలాత్రిపుర సుందరి ఆలయం తదితర ప్రాంతాలకు వెళ్లారని చెప్పారు. అన్ని పనులూ పూర్తయిన తరువాత నిజమైన వ్యాపారులకు మళ్లీ ఇక్కడ అవకాశం కల్పిస్తామన్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో రెండు నెలలు దీన్ని మూసివేసి, ఈలోగా అభివృద్ధి పనులు పూర్తి చేస్తామన్నారు. మళ్లీ ఈట్స్ట్ట్రీట్ ఇక్కడే కొనసాగిస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షేమ పథకాలకు బీజం వేసిన ఘనత తెదేపాదే
[ 29-03-2024]
పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత తెదేపాకే దక్కుతుందని తెదేపా మండల అధ్యక్షుడు నామన పరమేశ్వరరావు తెలిపారు. -
నిగ్గదీయొద్దు.. నోరు మెదపొద్దు: వైకాపా నేతను కాపాడేందుకు ఎన్ని ఆపసోపాలో!
[ 29-03-2024]
తిడితే పడాలి... కొడితే భరించాలి.. అధికార పక్ష నాయకుల అరాచకాలపై నోరు మెదిపితే ఇబ్బందే. -
పనిచేయని ఏసీలు, ఫ్యాన్లు.. సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
[ 29-03-2024]
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. -
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
[ 29-03-2024]
అనపర్తి నియోజకవర్గంలో తెదేపా ఉనికి లేకుండా చేయాలనే దురుద్దేశంతో వైకాపా కుట్రకు తెరలేపిందని మాజీ ఎమ్మెల్యే, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. -
అనకొండలు.. అధికారం అండదండలు
[ 29-03-2024]
కక్ష కట్టారో.. తప్పు జరగకపోయినా.. ఎలాంటి ఫిర్యాదులు అందకపోయినా కార్యాలయాల మీదకు వచ్చి పడతారు.. బాధితులతో బలవంతంగా ఫిర్యాదులు రాయించి మరీ వెంటాడి వేధిస్తారు.. -
పవన్.. వారాహి విజయభేరి
[ 29-03-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. -
తొలి అడుగు ఉన్నతంగా తీర్చిదిద్దుకుందాం
[ 29-03-2024]
ఇంటర్మీడియట్.. విద్యార్థి భవితకు తొలి అడుగు. కెరియర్ను ఏవిధంగా తీర్చిదిద్దుకోవాలి.. ఏ కోర్సులను ఎంచుకోవాలి.. ఎలా ముందడుగు వేయాలి.. అవకాశాలు ఎలా అందిపుచ్చుకోవాలి.. ఇలా ఎన్నో సందేహాలు విద్యార్థులు.. తల్లిదండ్రులకు తలెత్తుతుంటాయి. -
ఆదుకుంటున్న సీలేరు జలాలు
[ 29-03-2024]
గోదావరిలో కొన్ని రోజులుగా నీటిమట్టం క్రమంగా పడిపోతోంది. -
ప్రదర్శన దర్పం.. ప్రయోజనం దూరం
[ 29-03-2024]
వివిధ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు రూపొందించిన సృజనాత్మక పరికరాల ప్రదర్శన వేదికన్నారు.. రెండు వందలకు పైగానే నమూనాలను ప్రదర్శించినట్లు ఆర్భాటంగా ప్రకటించారు. -
సంద్రంలో సమర భేరి
[ 29-03-2024]
కాకినాడ గ్రామీణం సూర్యారావుపేట సముద్రంలో ఇండో-అమెరికన్ సంయుక్త నావికా దళాల రహస్య సైనిక విన్యాసాలు కొనసాగుతున్నాయి. -
ప్రచారం.. కావాలి పర్యావరణ హితం
[ 29-03-2024]
రాష్ట్రంలో ప్లాస్టిక్ నిషేధం అమల్లో ఉన్నా.. అది దస్త్రాలకే పరిమితమవుతోంది. -
త్రివేణి సంగమంలా కూటమి పార్టీలు పనిచేస్తాయి
[ 29-03-2024]
రాష్ట్రంలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు భాజపా అభ్యర్థులను కేంద్ర నాయకత్వం నిర్ణయించిందని, అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవించి కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, భాజపా ఏపీ ఎన్నికల సహబాధ్యుడు సిద్ధార్థ్నాథ్ సింగ్ శ్రేణులను కోరారు. -
పక్కాగా ఎన్నికల నియమావళి అమలు
[ 29-03-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా అధికార యంత్రాంగంతో పోలీసు వ్యవస్థ మమేకమై పనిచేస్తుందని ఏలూరు రేంజి ఐజీ జీవీజీ అశోక్కుమార్ అన్నారు. -
ప్రాణం తీసిన సహజీవనం
[ 29-03-2024]
ఓ మహిళతో సహజీవనం కోసం మద్యం మత్తులో ఉన్న స్నేహితుడిపైనే కత్తిదూసి హత్యచేశాడో వ్యక్తి.
తాజా వార్తలు (Latest News)
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్