24 గంటలు.. 1,012 కరోనా కేసులు
కొవిడ్ ఉద్ధృతి జిల్లాలో పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 1,012 పాజిటివ్ కేసులు నమోదవగా ఇప్పటి వరకు 1,292 మంది మృతి చెందారు. మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 3,01,755కి చేరింది. 2,94,193 మంది కోలుకోగా, ప్రస్తుతం 6,270
మసీదు సెంటర్ (కాకినాడ): కొవిడ్ ఉద్ధృతి జిల్లాలో పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 1,012 పాజిటివ్ కేసులు నమోదవగా ఇప్పటి వరకు 1,292 మంది మృతి చెందారు. మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 3,01,755కి చేరింది. 2,94,193 మంది కోలుకోగా, ప్రస్తుతం 6,270 క్రియాశీలక కేసులున్నాయి. గడిచిన వారం రోజుల్లో వెయ్యికి పైనే పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇది రెండోసారి. నిన్న 756 నమోదవ్వగా.. ఈ రోజు 256 కేసులు అధికంగా వెలుగు చూశాయి.
● ఇద్దరు ఎంపీలకు పాజిటివ్
మసీదుసెంటర్(కాకినాడ), వి.ఎల్.పురం : రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రామ్, కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ కరోనా బారినపడ్డారు. ఈ మేరకు వారు వేర్వేరుగా ప్రకటనల్లో పేర్కొన్నారు. భరత్రామ్ ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉండి వైద్య సేవలు పొందుతున్నారు. తాను కొవిడ్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్గా ఆదివారం రిపోర్టు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారు పరీక్ష చేయించుకోవడంతోపాటు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్తోపాటు ఆమె పీఏ, గన్మెన్, జెడ్ఆర్సీసీ సభ్యుడికి కూడా కరోనా సోకింది. ఇటీవల పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ స్వల్ప అస్వస్థతకు గురికావడంతో పరీక్షలు చేయించగా పాజిటివ్ వచ్చినట్లు ఎంపీ కార్యాలయ వర్గాలు ఆదివారం తెలిపాయి. ప్రస్తుతం ఆమె హోం ఐసొలేషన్లో ఉన్నారు.
●
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిగ్గదీయొద్దు.. నోరు మెదపొద్దు: వైకాపా నేతను కాపాడేందుకు ఎన్ని ఆపసోపాలో!
[ 29-03-2024]
తిడితే పడాలి... కొడితే భరించాలి.. అధికార పక్ష నాయకుల అరాచకాలపై నోరు మెదిపితే ఇబ్బందే. -
పనిచేయని ఏసీలు, ఫ్యాన్లు.. సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
[ 29-03-2024]
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. -
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
[ 29-03-2024]
అనపర్తి నియోజకవర్గంలో తెదేపా ఉనికి లేకుండా చేయాలనే దురుద్దేశంతో వైకాపా కుట్రకు తెరలేపిందని మాజీ ఎమ్మెల్యే, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. -
అనకొండలు.. అధికారం అండదండలు
[ 29-03-2024]
కక్ష కట్టారో.. తప్పు జరగకపోయినా.. ఎలాంటి ఫిర్యాదులు అందకపోయినా కార్యాలయాల మీదకు వచ్చి పడతారు.. బాధితులతో బలవంతంగా ఫిర్యాదులు రాయించి మరీ వెంటాడి వేధిస్తారు.. -
పవన్.. వారాహి విజయభేరి
[ 29-03-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. -
తొలి అడుగు ఉన్నతంగా తీర్చిదిద్దుకుందాం
[ 29-03-2024]
ఇంటర్మీడియట్.. విద్యార్థి భవితకు తొలి అడుగు. కెరియర్ను ఏవిధంగా తీర్చిదిద్దుకోవాలి.. ఏ కోర్సులను ఎంచుకోవాలి.. ఎలా ముందడుగు వేయాలి.. అవకాశాలు ఎలా అందిపుచ్చుకోవాలి.. ఇలా ఎన్నో సందేహాలు విద్యార్థులు.. తల్లిదండ్రులకు తలెత్తుతుంటాయి. -
ఆదుకుంటున్న సీలేరు జలాలు
[ 29-03-2024]
గోదావరిలో కొన్ని రోజులుగా నీటిమట్టం క్రమంగా పడిపోతోంది. -
ప్రదర్శన దర్పం.. ప్రయోజనం దూరం
[ 29-03-2024]
వివిధ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు రూపొందించిన సృజనాత్మక పరికరాల ప్రదర్శన వేదికన్నారు.. రెండు వందలకు పైగానే నమూనాలను ప్రదర్శించినట్లు ఆర్భాటంగా ప్రకటించారు. -
సంద్రంలో సమర భేరి
[ 29-03-2024]
కాకినాడ గ్రామీణం సూర్యారావుపేట సముద్రంలో ఇండో-అమెరికన్ సంయుక్త నావికా దళాల రహస్య సైనిక విన్యాసాలు కొనసాగుతున్నాయి. -
ప్రచారం.. కావాలి పర్యావరణ హితం
[ 29-03-2024]
రాష్ట్రంలో ప్లాస్టిక్ నిషేధం అమల్లో ఉన్నా.. అది దస్త్రాలకే పరిమితమవుతోంది. -
త్రివేణి సంగమంలా కూటమి పార్టీలు పనిచేస్తాయి
[ 29-03-2024]
రాష్ట్రంలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు భాజపా అభ్యర్థులను కేంద్ర నాయకత్వం నిర్ణయించిందని, అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవించి కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, భాజపా ఏపీ ఎన్నికల సహబాధ్యుడు సిద్ధార్థ్నాథ్ సింగ్ శ్రేణులను కోరారు. -
పక్కాగా ఎన్నికల నియమావళి అమలు
[ 29-03-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా అధికార యంత్రాంగంతో పోలీసు వ్యవస్థ మమేకమై పనిచేస్తుందని ఏలూరు రేంజి ఐజీ జీవీజీ అశోక్కుమార్ అన్నారు. -
ప్రాణం తీసిన సహజీవనం
[ 29-03-2024]
ఓ మహిళతో సహజీవనం కోసం మద్యం మత్తులో ఉన్న స్నేహితుడిపైనే కత్తిదూసి హత్యచేశాడో వ్యక్తి.
తాజా వార్తలు (Latest News)
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు