కార్యనిర్వహణాధికారి.. అర్చకుడిగా మారి..
ఆయన ఏడు ప్రధాన ఆలయాలకు ఈవో(కార్యనిర్వహణాధికారి). అర్చకులు రాకుంటే.. ఆలయాల్లో ఆయనే పూజాక్రతువులు నిర్వహిస్తారు. భక్తులకు ఇబ్బంది కలగకూడదని, ఆలయ సంప్రదాయాల ప్రకారం నిత్య కైంకర్యాలు జరగాల్సిందేనని తానే అర్చకుడిగా మా
ఆయన ఏడు ప్రధాన ఆలయాలకు ఈవో(కార్యనిర్వహణాధికారి). అర్చకులు రాకుంటే.. ఆలయాల్లో ఆయనే పూజాక్రతువులు నిర్వహిస్తారు. భక్తులకు ఇబ్బంది కలగకూడదని, ఆలయ సంప్రదాయాల ప్రకారం నిత్య కైంకర్యాలు జరగాల్సిందేనని తానే అర్చకుడిగా మారారు.. ఈవో చీమలకొండ రమణమూర్తి. పిఠాపురంలోని సకలేశ్వరస్వామి ఆలయానికి 40 ఏళ్లుగా వంశపారంపర్య అర్చకుడిగా ఫణి పనిచేసేవారు. బుధవారం నుంచి ఆయన ఆలయానికి రావడం మానేశారు. దాంతో రమణమూర్తి అర్చకుడిగా మారి రోజుకు వందకుపైగా భక్తులు వచ్చే ఈ ఆలయంలో ఉదయం, సాయంత్రం పూజాలు నిర్వహిస్తున్నారు. అర్చకుని నియామకానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. - న్యూస్టుడే, పిఠాపురం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్