logo

రాయవరం ఉన్నత పాఠశాలలో తొమ్మిది మందికి కరోనా

తూర్పు గోదావరి జిల్లా రాయవరంలోని శ్రీ రామయ్య జడ్పీ ఉన్నత

Published : 24 Jan 2022 12:12 IST

రాయవరం: తూర్పు గోదావరి జిల్లా రాయవరంలోని శ్రీ రామయ్య జడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిది మంది కరోనా బారిన పడ్డారు. ఏడుగురు ఉపాధ్యాయులు, ఓ వాలంటీర్‌  ఉద్యోగి, ఒక మహిళా స్వీపరుకు కొవిడ్‌ నిర్ధారణ అయింది. దీంతో పాఠశాల ఆవరణను పూర్తిగా శానిటైజ్‌ చేస్తున్నట్లు హెచ్ఎం పి.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని